నాలుగు కోట్ల మంది చిరకాల ఆకాంక్షను అపహాస్యం చేస్తారా? అంటూ ప్రధాని మోదీపై మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. వ్యవసాయ బిల్లులను బీజేపీ ఎలా ఆమోదించిందో గుర్తుచేస్తూ ‘ఇదెక్కడి న్యాయం’ అంటూ ప్రశ్నించారు
ప్రధాని నరేంద్రమోదీపై నెటిజన్లు నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కించపరిచేలా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ.. ఏందిది?.. తెలంగాణ పుట్టుకను అవమానిస్తారా? తెలంగాణ ప్రజల ఆకాంక�
ప్రధాని మోదీపై తెలంగాణ సమాజం భగ్గుమన్నది. బెబ్బులై గాండ్రించింది. తెలంగాణ ఏర్పాటును అప్రజాస్వామికమన్నందుకు.. క్షమించాలని వేడుకొనేదాకా వదిలేది లేదని తేల్చిచెప్పింది. ఊరూరా నల్లజెండాలు.. వాడవాడలా చావుడప
అర్హత లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా కార్లపై ఎర్రబుగ్గను పెట్టుకొని తిరిగేవారిపై చర్యలు చేపట్టాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీచేసింది. ఎర్ర బుగ్గ కార్ల వినియోగంపై దాఖలైన ప్రజాప్ర�
టీఎస్బీపాస్ అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు మున్సిపల్ ఉద్యోగులపై మున్సిపల్ శాఖ క్రమశిక్షణ చర్యలు తీసుకొన్నది. నర్సాపూర్, కామారెడ్డి, ఇబ్రహీంపట్నం, ఖమ్మం, మక్తల్ మున్సిపాలిటీల్లోని ఐదు�
ఉండటానికి.. డబుల్ బెడ్రూం ఇల్లు, ఆర్థికంగా నిలదొక్కుకోడానికి.. ఆటో, చదువుకుంటానంటే.. సహాయం చేస్తానని హామీ, కుటుంబానికి అండగా ఉంటానని భరోసా. మంత్రి కే తారకరామారావు ఓ పేద యువతికి ఇచ్చిన ధైర్యం
తెలంగాణ అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేని కేంద్రంలోని మోదీ సర్కారు రాష్ట్రంపై అక్కసును వెల్లగక్కుతున్నదని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు
తెలంగాణ ఏర్పాటు సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీ చరిత్ర పట్ల అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, మాదిగ జేఏసీ అధ్యక్షుడు డాక్టర్ పిడమర్తి రవి విమర్శించార�
పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. బుధవారం బీఆర్కే భవన్ నుంచి ఆయా జిల�
గ్రీన్ ఇండియా చాలెంజ్ మరో గొప్ప సంకల్పానికి సిద్ధమైం ది. కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేశ రాజధా ని ఢిల్లీలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి తన ‘తెలివి’ని ప్రదర్శించారు. పార్లమెంట్లో ప్రధాని మోదీ తెలంగాణపై చేసిన విద్వేష వ్యాఖ్యలను కప్పిపుచ్చుకొనేందుకు చేసిన ప్రయత్నంలో మరోసారి ఆగమాగమయ్యారు. మ�
కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటుకు సమర్పించి న బడ్జెట్ 2022-23 అభివృద్ధి నిరోధకంగా ఉన్నదని ఆర్థిక నిపుణులు అన్నారు. పడికట్టు పదాలతో ప్రజల ను మోసం చేయటంతప్ప చెప్పుకోవటానికి ఏమీలేద ని వ్యాఖ్యానించారు. బీజే�
కరోనా వ్యాప్తికి వలసకూలీలే కారణం అన్న మోదీ వ్యాఖ్యలు అవాస్తవం మాత్రమే కాదు అమానవీయం, గర్హనీయం కూడా. నిజానికి ముందస్తు హెచ్చరికలు లేకుండా విధించిన లాక్డౌన్ వల్ల ఒక్కసారిగా ఉపాధి కోల్పోయిన వలస కార్మిక�