హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని సైఫాబాద్ పీజీ కళాశాలలో రూ.11 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన బాలుర హాస్టల్ను హోం మంత్రి మహమూద్ అలీ గారితో కలిసి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభిం�
హైదరాబాద్ : పాలిటెక్నిక్ ఫైనలియర్ ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి. ఈ నెల 8వ తేదీ నుంచి పాలిటెక్నిక్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అయితే ప్రశ్నాపత్రాలు లీక్ అయినట్లు జిల్లా కాలేజీల ప్రిన్సిపల్స్ గుర్త�
Gaddar | తెలంగాణ ఏర్పాటు అనేది ఒక త్యాగాల నినాదమని, త్యాగాల స్ఫూర్తితో ఏర్పడిన రాష్ట్రంపై ఎంతటి వారు విమర్శలు చేసినా చర్చించాల్సిన అవసరం ఉందని ప్రజా కవి గద్దర్ (Gaddar) అన్నారు
భారతదేశ ప్రధానమంత్రే బోనులో నిలబడ్డారు. తెలంగాణ అవతరణను కించపరుస్తూ మాట్లాడినందుకు నరేంద్ర మోదీపై టీఆర్ఎస్ ఎంపీలు గురువారం సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. అటు రాజ్యసభలో, ఇటు లోక్సభలో టీఆర్ఎస్ ఎ
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై ఇక్కడి సిటిజనులే కాదు దేశవ్యాప్తంగా ఉన్న నెటిజనులు భగ్గుమంటున్నారు. ‘మోదీ ఎనిమీ ఆఫ్ తెలంగాణ’ హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లోకి వచ్చి నంబర్ �
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై ఏ మాత్రం ఆదమరచి ఉన్నా.. తెలంగాణ అస్తిత్వం కోల్పోవడం ఖాయమని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. బీజేపీ పుణ్యాత్ములు తెలంగాణను ఏపీలో కలిపినా కలుపుతరన్న ఆందోళన
తెలంగాణ పుట్టుకే సరిగా లేదనడం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అవివేకానికి నిదర్శనమని ప్రొఫెసర్ ఇనుకొండ తిరుమలి అన్నారు. పార్లమెంట్ సాక్షిగా అసందర్భంగా, అనుచిత వ్యాఖ్యలుచేసి తేనెతుట్టెను కదిలించారని
తెలంగాణ ఏర్పాటుపై విషం చిమ్మిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఉద్యోగులు భగ్గుమన్నారు. రాష్ట్ర విభజనపై రాజ్యసభలో ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఉద్యోగులంతా ముక్తకంఠంతో ఖండించారు. ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపు మేరక�
ప్రధాని వ్యాఖ్యలను నిరసిస్తూ నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని పందిళ్లపల్లి చెరువు వద్ద టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో గురువారం ప్రధాని మోదీ చిత్రపటానికి పిండ ప్రదానం చేశారు. అనంతరం పిండాలను చెరువులో వద�
రాష్ట్రం విడిపోయి 8 ఏండ్లు పూర్తికావస్తున్నా విభజన హామీలు నెరవేర్చకుండా ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని బార్ కౌన్సిల్ సభ్యులు గండ్ర మోహన్రావు పేర్కొన్నారు. రాష్ట్ర విభజనపై ప్రధా�
బీజేపీ కేంద్రంలో ఒకటి చెప్తే.. రాష్ట్ర బీజేపీ ఒకటి చెప్తూ ద్వంద్వ నీతితో ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ మండిపడ్డారు. ప్రధాని మోదీ �
బీజేపీ, ప్రధాని మోదీ దేశానికి పట్టిన శని అని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. పార్లమెంటు సాక్షిగా తెలంగాణ రాష్ట్రంపై అక్కసు వెళ్లగక్కడం తగదని హితవుపలికారు. గురువారం నల్లగొండ జిల్లా దేవరక
దేశానికి ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి రాజ్యాంగాన్ని కించపరిచేలా మాట్లాడటం సరికాదని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు అన్నారు. పార్లమెంటును కించపరుస్తున్నందుకు చాలా బాధగా ఉన్నదని.. ప్రధాని వ