cm KCR | యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ను ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా అధికారులు చేసిన కృషిని అభినందిం�
పదోతరగతి పరీక్షలు మే 11 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు పదోతరగతి పరీక్షల షెడ్యూల్ను ఖరారు చేస్తూ పాఠశాల విద్యాశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.
హైదరాబాద్ : పాలిటెక్నిక్ డిప్లొమా ప్రశ్నపత్రాల లీకేజీపై తెలంగాణ సాంకేతిక విద్యామండలి విచారణ చేపట్టింది. ఈ నెల 8, 9వ తేదీల్లో నిర్వహించిన ఎగ్జామ్స్కు సంబంధించిన ప్రశ్నాపత్రాలు లీకైనట్లు ఎ�