cm KCR | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కేసీఆర్ మండిపడ్డారు. ఆదివారం సాయంత్రం ప్రగతి భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సంస్కరణ అమలు, బ్యాంకులకు రుణాల ఎగ�
ఆదిలాబాద్, ఫిబ్రవరి 13 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తమ జీవితాల్లో ఎలా వెలుగులు తీసుకోవచ్చాయో తెలియజేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్�
KCR Press Meet Live Updates | సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి చేస్తున్న అన్యాయంపై సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్లో వెల్లడిస్తున్నారు. దేశానికి �
నా రాష్ట్రం నాకు ముఖ్యం. నా ప్రాణం.. తెలంగాణ. ఇక్కడ నీళ్లు రావాలి. కరెంటు రావాలె. నా తెలంగాణ ప్రజలు బాగు పడాలె. వీటిని నా కండ్లారా చూసి సంతోషపడాలి. అదే నా లక్ష్యం. కెలికి కట్టె పెట్టి, మీటరు పెట్టు, మోటరు పెట్టు,
ఆ జాతర అడవి తల్లులది. కానీ.. అంతర్జాతీయ ఖ్యాతి. ఆ ఉత్సవం కొండకోనల్లో జరుగుతుంది. అయితేనేం, తండోపతండాలుగా భక్తులు. తెలంగాణ కుంభమేళాగా అభివర్ణించే సమ్మక్క సారలమ్మ జాతర ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు ఘనంగా జరుగనుంది
పిచ్చిపిచ్చి పాలసీలు తెస్తూ దేశాన్ని ఆగం పట్టిస్తున్న నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని తరిమితరిమి కొట్టే సమయం ఆసన్నమైందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పిచ్చెక్�
పది లక్షల రూపాయల విరాళమిస్తే తరగతి గదికి, రూ. 25 లక్షల నుంచి కోటి వరకు విరాళమిస్తే పాఠశాలకు దాతల పేరు పెడతామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక
ఏది అడిగినా పదేపదే అవమానాలే ఎనిమిదేండ్లలో పైసా ఇవ్వని కేంద్రం విభజన సమస్యలపై 17న చర్చలు 9 అంశాలతో మొదట ఎజెండా ప్రకటన గంటలలోనే కీలకాంశాల తొలగింపు సమస్యలు పరిష్కారం కావొద్దన్నదే కేంద్రం వైఖరా? బీజేపీ ప్రభు�
కొత్త జిల్లాల ఏర్పాటుతో భువనగిరి పట్టణ రూపురేఖలే మారిపోతున్నాయని, బీబీనగర్, ఘట్కేసర్ మాదిరిగానే భువనగిరి కూడా హైదరాబాద్లో కలిసిపోతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. యాదాద్రి భువనగిరి �
సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 1:05 గంటలకు యాదాద్రికి చేరుకొన్నారు. యాదాద్రిలో రూ.143.80 కోట్లతో నిర్మించిన ప్రెసిడెన్షియల్ సూట్ను సీఎం కేసీఆర్ గుమ్మడికాయ కొట్టి ప్రారంభించారు. ప్రెసిడెన్షియల్ సూట్ అద్భుతంగా
తెలంగాణలో అద్భుతమైన ప్రతిభావంతులు ఉన్నా, ఉమ్మడి రాష్ట్రంలో అవకాశాలు ఇవ్వకుండా అణగదొక్కారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతిభావంతులకు అవకాశాలు మెరుగ�
రాష్ట్రంలో 95% ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే దక్కాలన్న ఉద్దేశంతోనే జోనల్ విధానాన్ని తీసుకొచ్చినట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. తెలిసీ తెలియని కొందరు జోనల్ విధానం గురించి అర్థంకాక మాట్లాడుతున్నారని మండిపడ్
ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణతో ఎందుకు గొడవపెట్టుకొంటున్నారని, అసలు మనసులో ఆయన ఏమున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ నిలదీశారు. శనివారం యాదాద్రి భువనగిరిలో ఏర్పాటుచేసిన భారీ బహిరంగసభలో మాట్లాడిన సీఎం.. ‘తెలంగ�