సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలహీన పర్చాలని, తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తున్న కేంద్రంలోని బీజేపీ కుట్రలను చిత్తు చేయాల్సిన సమయం ఆసన్నమైందని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. భువనగిరి బహిర�
విద్యార్థుల సంఖ్య వంద దాటిన పాఠశాలలను తొలివిడతలో మన ఊరు-మన బడి, మన బస్తీ- మన బడి పథకం కింద ఎంపికచేయాలని మంత్రులు హరీశ్రావు, సబితాఇంద్రారెడ్డి కలెక్టర్లకు సూచించారు. ఒకే ప్రాంగణంలో స్కూళ్లు, కాలేజీలు, అంగ�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి ఎంతో మంచి కార్యక్రమమని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మాజీ అధ్యక్షుడు, ఎన్నారై ప్రతినిధి జయశేఖర్ తాళ్లూరి అభినందించారు
ఆదరించి అక్కున చేర్చుకున్న హైదరాబాద్ నగరం రుణం తీర్చుకునేందుకు ఏపీకి చెందిన ఎన్నారైలు ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం సర్కారు ఇటీవల ప్రారంభించిన మనఊరు-మనబడి కార్యక్రమానికి ఎన్నారైల న
తెలంగాణ నేలలు ఏ పంటకైనా, ఏ వృక్ష జాతికైనా అనువైనవేనని మరోసారి నిరూపితమైంది. కేవలం శీతల ప్రాంతాల్లోనే పండే ఆపిల్ సాగు ఇదివరకే సాకారం కాగా తాజాగా రుద్రాక్ష చెట్టుకు కాయలు కాశాయి. హిమాలయాలు, పర్వత శ్రేణుల్�
నీట్లో మంచి మార్కు లు తెచ్చుకొని ప్రభుత్వ కోటాలో ఎంబీబీఎస్ సీటు సాధించిన ఆ యువతికి పేదరికం శాపంగా మారిం ది. చదువుకొనే స్థోమత లేక దాతలసాయం కోసం ఎదురుచూస్తున్నది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల
శనివారం ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో రూ.43.97 లక్షల విలువైన స్కూటర్లు, బ్యాటరీ ట్రై సైకిళ్లు, ఇతర సహాయ ఉపకరణాలను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్.. వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కే వాసుదేవరెడ�
పోలీస్ స్టేషన్లో తుపాకీ మిస్ ఫైర్ కావడంతో హెడ్ కానిస్టేబుల్ మృతిచెందారు. ఈ ఘటన శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం కాచనపల్లి పోలీస్ స్టేషన్లో చోటుచేసుకున్నది. వరంగల్ జిల్లా సంగెం
భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి యాసా ప్రయుక్త రాష్ర్టాలుగా రెండు ప్రాంతాలు వేరై సుమారు ఎనిమిదేండ్లు కావస్తున్నది. ఎక్కడికెళ్లినా భాషా సరళిలో పెనుమార్పులు జరిగినట్లు ప్రస్ఫుటమవుతు�
ఏ జాతి సంస్కృతైనా పుట్టుక, పెండ్లి, చావు, ఊరి దేవతల పండుగలు, అడవి దేవతల పండుగలు, వేల్పుల పండుగలు, పంటల సంబంధ పండుగలు, జాతరలు వగైరాల వ్యక్తీకరణతో నిండి ఉంటుంది. ఆదివాసులైన కోయలది సారవంతమైన సంస్కృతి. కోయల చరిత�
Rahul Bajaj | ప్రముఖ జాతీయ వ్యాపార వాణిజ్యవేత్త, రాజ్యసభ మాజీ సభ్యులు, పద్మభూషణ్ రాహుల్ బజాజ్ మృతిపై సీఎం చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తం చేశారు. ఆటోమొబైల్ రంగ