జనగామ : ప్రధాని నరేంద్ర మోదీపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విద్యుత్ సంస్కరణల పేరిట రైతులను మోసం చేస్తే ఊరుకోం అని కేసీఆర్ తేల్చిచెప్పారు. మా ప్రాణం పోయినా సరే బావుల వద�
జనగామ : జనగామ జిల్లాకు తప్పకుండా మెడికల్ కాలేజీ మంజూరు చేస్తామని, ఇందుకు సంబంధించిన జీవోను రెండు, మూడు రోజుల్లో జారీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. జనగామ పరిధిలోని యశ్వంత్పూర్ వద్�
జనగామ : జనగామ జిల్లాలోని యశ్వంత్పూర్ వద్ద నూతనంగా నిర్మించిన తెలంగాణ భవన్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ జెండాను కేసీఆర్ ఆవిష్కరించారు. రెండు ఎకరాల్ల�
హైదరాబాద్ : నాచారంలోని స్టేట్ ఫుడ్ లాబొరేటరీ ప్రాంగణంలో రూ. 2.4 కోట్ల విలువ చేసే 4 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ బస్సులు, రూ. 10 కోట్లతో అత్యాధునిక పరికరాలతో అప్ గ్రేడ్ చేసిన ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ను రాష్ట్ర వైద్యారో�
జనగామ : జనగామ జిల్లాలో అద్భుతాలు ఆవిష్కరిస్తాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అన్ని రకాలుగా జనగామ ఒక గ్రోత్ సెంటర్.. ఎవరూ ఊహించని అభివృద్ధిని చూస్తామని ఆయన పేర్కొన్నారు. హైదరాబా
జనగామ : జనగామ నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆ భవన సముదాయాన్ని డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్ను ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు పరిచయం చేశారు. ఆర్కిటెక్ట్తో
జనగామ : ఒకప్పుడు జనగామ పరిస్థితి చూస్తే కన్నీళ్లు వచ్చేవి అని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తు చేశారు. ఇప్పుడు జనగామలో అలాంటి పరిస్థితి లేదని సీఎం స్పష్టం చేశారు. జనగామ అన్ని రకాలుగా అభివృద�
కరీంనగర్ : కరీంనగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వరస్వామి వారికి కవిత ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్
జనగామ : జనగామ జిల్లాలో కొత్తగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభించారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనాన్ని కేసీఆర్ స్వీకరించారు. అర్�
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని సైఫాబాద్ పీజీ కళాశాలలో రూ.11 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన బాలుర హాస్టల్ను హోం మంత్రి మహమూద్ అలీ గారితో కలిసి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభిం�