కేంద్రం అవినీతిని బద్దలుకొడ్తాం నన్ను జైల్లో పెట్టే దమ్ముందా?.. మేం వందశాతం ప్యూర్: సీఎం కేసీఆర్ హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): రాఫేల్ అవినీతిని బయటకు తీస్తామని, అసరమైతే సుప్రీం కోర్టుకైనా పోత�
గౌతంనగర్, ఫిబ్రవరి 13: ఫేస్బుక్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటో మార్ఫింగ్తోపాటు అనుచిత వ్యాఖ్యలు పోస్టుచేసిన వ్యక్తిని నేరేడ్మెట్ పోలీసులు అరెస్టు చేశారు. సీఎం కేసీఆర్ ఫొటో మార్ఫింగ్తోపాటు ఫేస్బు
చట్టవ్యతిరేక పనులకు పాల్పడి స్పెషల్ హోంలలో ఉంటున్న పిల్లలు న్యాయస్థానాలకు భౌతికంగా హాజరు కాకుండా ఉండేందుకు ప్రభుత్వం వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని కల్పించింది. దీంతో రాష్ట్రంలోని పరిశీలన నిలయాలు
మంచిర్యాల జిల్లా జన్నారం కవ్వాల్ టైగర్ రిజర్వ్డ్ ఫారెస్ట్లో నిర్వహించిన బర్డ్వాక్ ఫెస్టివల్ ఆదివారం ముగిసింది. మొదటి రోజు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 60 మంది ప్రకృతి ప్రేమికులు, పరిశోధకులు
వేటగాళ్లు అమర్చిన ఉచ్చుకు ఓ దుప్పి బలైంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి శివారు సింగరేణి ఓసీలో ఈ ఘటన చోటుచేసుకొన్నది. ఫారెస్ట్ రేంజర్ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం..
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం మన్నెగూడెంలోని ఎస్సారెస్పీ కాల్వలో ఆదివారం ఓ రైతుకు భారీ చేప దొరికింది. రైతు తన పొలానికి వెళ్తున్న క్రమంలో ఎస్సారెస్పీ
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో ఆదివారం సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. 30 వేల మందికిపైగా భక్తులు మల్లన్నను
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్తో పేదింట పెళ్లి బాజాలు మోగుతున్నాయని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తిలోని క్యాంప్
‘దండం లేదు.. పైరవీ లేదు.. కాళ్లు మొక్కుడు లేదు.. ఒక్క రూపాయి లంచం ఇచ్చుడు లేదు.. దళారులను నమ్మాల్సిన అవసరం అసలే లేదు’ అని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం మెదక్ పట్టణంలో నిర్వహించిన దళిత�
ఐదు దశాబ్దాల అనంతరం సుసంపన్నమైన తెలంగాణ ధృతరాష్ట్ర కౌగిలి నుంచి వేరుపడి స్వేచ్ఛగా తన పరిపాలనలో దేశంలోనే గొప్ప రాష్ట్రంగా ప్రగతి సాధించింది. ఇక్కడ శ్రీకృష్ణ కమిషన్ మీటింగ్ నాడు జరిగిన ఒక సంఘటన చెప్పు�
ఆలంపూర్ పేరు ఇక్ష్వాకుల ‘హల’ నుంచి వచ్చిన హలంపురమా లేక ఇక్కడి గ్రామ దేవత ఎల్లమ్మ నుంచి వచ్చినదా అనేది చర్చనీయాంశమే. గడియారం రామకృష్ణ శర్మ ఎల్లమపురం అలంపురం అయిందని, అందుకే స్థల పురాణంలో ఉన్న హేమలాపురం �
హైదరాబాద్ : అంబేడ్కర్ గారు చెప్పిన స్పిరిట్ నేడు ఇంప్లిమెంట్ అవుతుందా? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ప్రగతి భవన్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో ప్రసంగించిన సీఎం.. ఇప్పటికీ దళితులు ఎందుకు ఆక్ర
cm kcr | ధర్మం పేరిట బీజేపీ విద్వేష రాజకీయాలకు పాల్పడుతుందని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. ఆదివారం ప్రగతి భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. హిజాబ్పై దేశం మొ�