: జాతీయ ఐస్ స్కేటింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ స్కేటర్లు పతక జోరు కనబరిచారు. గుర్గావ్ వేదికగా మంగళవారంతో ముగిసిన టోర్నీలో రాష్ర్టానికి చెందిన స్కేటర్లు ఏడు పతకాలతో మెరిశారు. ఆసాంతం అద్భుత ప్రదర్శన�
కవిత – పద్యం, పాటల పోటీ పద్యం, కవిత ఒక విభాగం, పాట మరో విభాగం రెండు విభాగాలకు విడి విడిగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు, పది విశిష్ట బహుమతులు ఉంటాయి. నా తెలంగాణ దిగ్దిగంతముల దాక పరచినట్టి జ్యోత్స్నామయ ప్రభ�
తెలంగాణలో పల్లెప్రగతి పనులు ఎంతో బాగున్నాయని కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సునీల్కుమార్ ప్రశంసించారు. గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం మంచి నిర్ణయమని కొనియాడారు.
అర్చకులకు సంక్షేమ పథకాల రూపకల్పన, అమలుకు ఉద్దేశించిన అర్చక సంక్షేమ బోర్డు ఏర్పాటుకు త్వరలోనే ఉత్తర్వులు వెలువడుతాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు అధ్యక్షుడు డాక్టర్ కేవీ రమణా�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు నిమగ్నమైనారు. అమరవీరుల స్థూపం గన్పార్క్, పబ్లిక్ గార్డెన్స్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ ద
వినాయక చవితి పర్వదినం సందర్భంగా హైదరాబాద్తోపాటు రాష్ట్రంలోని ప్రజలంతా మట్టి వినాయ విగ్రహాలను వినియోగించే విధంగా ప్రోత్సహించాలని అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ సూచించ
హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా జూన్ 2 న తెలంగాణ ఆవిర్భవ దినోత్సవాలను ఎన్నారైలు ఘనంగా జరుపుకోవాలని టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎంతో మంది తెలంగ�
జయశంకర్ భూపాలపల్లి : అభివృద్ధి, సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లాలోని రేగొండ మండలం పోచంపల్లి గ్రామంలో నీతి అయోగ్ కింద మంజూరైన 10 లక్షల రూపాయలతో అంగ�
ఓడీఎఫ్ ప్లస్ గ్రామాల్లోనూ తెలంగాణే టాప్ 99.98 శాతం లక్ష్యాన్ని చేరిన మన పల్లెలు దరిదాపుల్లో లేని బీజేపీ పాలిత రాష్ర్టాలు కొనసాగుతున్న పల్లె ప్రగతి విజయయాత్ర హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పల్ల
చేనేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.60 కోట్లు నిధుల విడుదలకు పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి నేతన్నకు చేయూత కింద
గ్రామీణ క్రీడలను ప్రోత్సహించి, క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఊరికో ఆట స్థలాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఒక్కో ప్రాంగణానికి రూ. 5 లక్షలు కేటాయించింది. ము�
దేశసంపదను సృష్టిస్తున్న కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ వారి కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారు. కానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పోరాడి స�
రోడ్ల ప్రమాదాల నివారణకు సర్కారు ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నది. వాహనదారుల భద్రతే ధ్యేయంగా అడుగడుగునా నిఘా పెట్టింది. రోడ్లపై ఏ ప్రాంతంలో ఎంత వేగంతో వెళ్లాలో నిర్దేశిస్తూ సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తున
తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (టీఎస్టీడీసీ) వివిధ ప్రాంతాల్లోని రెస్టారెంట్లు, బాంకెట్ హాళ్లు, ఫుడ్కోర్టుల నిర్వహణను ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించనున్నది. మూడు హరిత రెస్టారెంట్లు, ఒక ఫుడ్ కోర్టు, ర