ఎనిమిదేండ్లు ఎంత స్వల్పకాలం. ఒక వ్యక్తి జీవితంలోనే ఈ వ్యవధి ఎంతో చిన్నది. అటువంటిది ఒక రాష్ట్ర చరిత్రలో..! ఈ స్వల్ప వ్యవధిలోనే తెలంగాణ ఎన్నో విజయాలు సాధించింది. మూడుదశలుగా ఈ ప్రస్థానాన్ని తీసుకోవచ్చు. రాష�
పథకాల పతకాలు మనవే! ఎనిమిదేండ్ల నవ తెలంగాణ వైభవం నలుదిక్కులకూ విస్తరించింది. ఇదొక అభివృద్ధి ప్రయోగశాల. ప్రగతి నమూనా. కాబట్టే, మన కల్యాణలక్ష్మిని తమిళనాడు యథాతథంగా అమలు చేస్తున్నది. మన భగీరథను హర్ ఘర్ జల్
గత ఏడాది కంటే ఈసారి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఇప్పటికే గరిష్ఠ స్థాయికి చేరుకున్నా భూగర్భ జలాలు మాత్రం తగ్గిపోలేదు. అదీగాక గత సంవత్సరం మే నెలతో పోల్చితే ఈ ఏడాది మే నెలలో భూగర్భ జలమట్టం 0.18 మీటర్ల మేరకు పెరిగిం
ప్రముఖ పాత్రికేయుడు, కవి, రచయిత, చిత్రకారుడు శీలా వీర్రాజు (83) బుధవారం మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వీర్రాజుకు భార్య, రచయిత్రి శీలా సుభద్రాదేవి, కూతురు ఉన్నారు.
సంగారెడ్డిలోని టీఆర్ ఆర్ వైద్య కళాశాలలో 150 సీట్ల అడ్మిషన్లను రద్దు చేస్తూ జాతీయ వైద్య కమిషన్ (ఎన్ ఎంసీ) ఇచ్చిన ఉత్తర్వుల అమలును హైకోర్టు నిలిపివేసింది.
బాల్కొండ : టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ 14 సంవత్సరాల పాటు అనేక ఉద్యమాలు చేసి తెలంగాణను సాధించారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెల
హైదరాబాద్ : పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ కిన్నెరమెట్ల జానపద కళాకారుడు దర్శనం మొగిలయ్యకు రూ. కోటి నగదు పురస్కారాన్ని మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పద్మశ్రీ
హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వ దృష్టి అంతా అభివృద్దిపైనే.. రాజకీయాలపై కాదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు.. మిగతా సమయమంతా అభివృద్�
హైదరాబాద్ : తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు శ్రమజీవి పార్టీ తరపున దాఖలు చేసిన నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. ఈ పార్టీ తరపున భోజరాజ్ కోయల్కర్, జాజుల భాస్కర్ నామి�
ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్లో ‘గోల్డ్ పంచ్’ విసిరిన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్కు సీఎం కేసీఆర్ (CM KCR) భారీ నజరానా ప్రకటించారు. ఆమెతోపాటు ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ పోటీల్లో స్వర్ణం సాధించిన మరో తెలంగాణ త
హైదరాబాద్ : గడిచిన ఎనిమిదేళ్లలో తెలంగాణలో ఐటీలో అద్భుతమైన పురోగతి సాధించామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. 2021-22 ఏడాదికి ఐటీ వార్షిక నివేదిక బుధవారం విడుదల చేశారు. హై�
తెలంగాణ తన పెద్దరికాన్ని పార్లమెంట్లో చాటుకోనున్నది. రాజ్యసభలో 10 మంది తెలంగాణ బిడ్డలు తమ గళాన్ని వినిపించనున్నారు. విభజన చట్టం ప్రకారం పార్లమెంట్లో ఎగువ/పెద్దల సభకు రాష్ర్టానికి ఏడుగురు సభ్యులే.
ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొననున్న భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) జట్టులో తెలంగాణ యువ ప్యాడ్లర్ ఆకుల శ్రీజ చోటు దక్కించుకుంది. వచ్చే నెలలో బర్మింగ్హామ్ వేదికగా జరుగనున్న కామన్వెల్త్