హైదరాబాద్ : బిజెపి, కాంగ్రెసు నాయకులు తెలంగాణకు శని మాదిరిగా దాపురించారని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ రెండు జాతీయ పార్టీలకు చెంద�
CM KCR Birthday Special | ఒకసారి ఏమైందో ఎరుకేనా?.. చుట్టూ ఉన్నవాళ్లు చెవులు రిక్కిస్తారు.‘అధ్యక్షా! ఫలానా వ్యక్తి వల్ల నాకు మానభంగం జరిగింది’ అంటూ ఓ ఆంగ్లో ఇండియన్ శాసన సభ్యురాలు నిండు సభలో ఫిర్యాదు చేసింది. స్పీకర్సాబ
నిజామాబాద్ : తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నిత్య విద్యార్థి అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ నియోజక�
నిజామాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. దేశంలోని రైల్వేలు, ఎయిరిండియా, జీవిత బీమా లాంటి అనేక సంస్థలను మోదీ అమ్మేస్తుండు.. మ�
హైదరాబాద్ : మేడారంలో సమ్మక్క, సారలమ్మ జాతర మొదలైంది. వనదేవతలను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో వాహనాలు వస్తుండడంతో మేడారం జాతరకు వెళ్లే పలు మార్గాల్లో పో
హైదరాబాద్ : పాలనారంగంలో దేశంలోనే బలమైన ముద్రవేసిన పాలనాధక్షుడు, జనహృదయంలో చోటు సంపాదించిన జననేత కేసీఆర్ అని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. కేసీఆర్ పాలనా, సంస్కరణలు రాష�
సంగారెడ్డి : నారాయణ ఖేడ్ అంటేనే రాళ్లు, రప్పలు, కొండలతో నిరుపయోగంగా ఉండేది.. కానీ బసవేశ్వర ప్రాజెక్టు నిర్మాణం తర్వాత నారాయణ ఖేడ్ నియోజకవర్గం కశ్మీర్ లోయగా మారబోతోందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ర�
హైదరాబాద్ : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అత్యుత్తమ క్రీడా పాలసీని రూపొందిస్తున్నామని క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బుధవారం నగరంలోని ఉప్పల్లో ‘JEET క్రికెట్ అకాడ�
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా సీఎం కేసీఆర్ బర్త్డే వేడుకలు అంబరాన్నంటాయి. సీఎం కేసీఆర్ జన్మదినది వేడుకలను మూడు రోజుల పాటు(15,16,17,) ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్ట�
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మహారాష్ట్ర పర్యటన ఖరారు అయింది. ఈ నెల 20వ తేదీన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. మహారాష్ట్ర సీఎం ఆహ్వ�
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని కావాలని దేశ ప్రజలు ఆకాంక్షిస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అ
జల విద్యుత్తు ఉత్పత్తిలో తెలంగాణను అడ్డుకొనేందుకు ఏపీ రైతుల పేరిట చేసిన న్యాయపోరాటం వీగిపోయింది. అంతర్ రాష్ట్ర జల వివాదాలపై విచారణ జరిపే అధికారం తమకు లేదని హైకోర్టు తేల్చి చెప్పింది.