హైదరాబాద్ : రాష్ట్రాలకు రావాల్సిన వాటాను ఎగ్గొట్టేందుకు పన్నులను సెస్సుల రూపంలోకి మార్చి కేంద్రం వసూలు చేస్తున్నదని, రాష్ట్రాల వాటాగా రావాల్సిన లక్షలాది కోట్ల రూపాయలను కేంద్రం నిస్సిగ్గుగా హరిస్తోం�
కామారెడ్డి : సంక్షేమంలో ఇతర రాష్ట్రాల కన్నా తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర శాసన సభా పతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో తెలంగాణ ఆవి�
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇవాళ ప్రధాని మోదీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన తన ట్విట్టర్ అకౌంట్లో తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో విషెస్ తెలియజేశారు. రా�
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో అంతర్భాగంగా తెలంగాణ ఉన్న సమయంలో సమైక్య పాలకులు వివక్ష చూపారని, స్వరాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. ప్రగతిశీల రాష్ట్రాలకు ప్రత్యేక ప్
Formation day | రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు (Formation day)తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. సిద్దిపేట కలెక్టరేట్లో మంత్రి హరీశ్ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సిరిసిల్ల కలెక్టరేట్లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వ�
హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలంతా చక్కని ఆరోగ్యం, సుఖ సంతోషాలతో జీవించాలన్నదే తెలంగాణ ప్రభుత్వ ఆశయని సీఎం కేసీఆర్ తెలిపారు. అందుకోసం ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తోందన్నా�
హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం దేశ చరిత్రలోనే ఓ అపూర్వ ఘట్టమని సీఎం కేసీఆర్ అన్నారు. పబ్లిక్ గార్డెన్స్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్ ప్రజలనుద్దేశించి ప్రసంగించార�
హైదరాబాద్ : వ్యవసాయం దండుగ కాదు.. పండగ అని నిరూపించామని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. ‘సమైక్య రాష్ట్రంలో ఆనాటి పాలకుల అనాలోచిత, వివక్షాపూరిత విధానాల కారణంగా తెలంగాణ ప�
Minister Harish rao | తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. నాడు ఉద్యమ కెరటం, నేడు ప్రగతి ప్రస్థానం అని అన్నారు.
హైదరాబాద్ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పబ్లిక్ గార్డెన్స్లో ఘనంగా జరిగాయి. వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి, జెండా వందనం చేశార
CM KCR | తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో శిఖరాగ్రానికి చేరిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పబ్లిక్ గార్డెన్లో నిర్వహించగా.. ఈ సందర్భంగా సీఎం క�
హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): గత ఎనిమిదేండ్లలో భారీగా పెరిగిన పర్యాటకుల తాకిడి తెలంగాణలోని చారిత్రక ప్రదేశాలు, సాంస్కృతిక సంపద, జలపాతాలు, ప్రకృతి సౌందర్యాలు, ఆలయాలు యావత్ దేశాన్ని ఆకర్షిస్తున్నాయ
తెలంగాణ ఐటీ రంగం ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నది. దేశంలో మరే రాష్ర్టానికీ సాధ్యం కాని రికార్డు వృద్ధి నమోదు చేసింది. ఐటీ కంపెనీలు, టెకీలకు స్వర్గధామంలా మారిన తెలంగాణ, దేశవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు ఉ
కరోనా మహమ్మారి వెంటాడుతున్నా గత ఏడాది రాష్ట్ర ఐటీ రంగం వృద్ధిలో ఎవరికీ అందనంత వేగంతో దూసుకుపోయిందని ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం నుంచి రూ.1.83 లక్షల కోట్ల ఐటీ ఎగుమ�
పరిపాలనలో ఉగాది పచ్చడిలో లాగ షడ్రుచులుంటాయి. అంతిమంగా మంచి జరిగిందా, లేదా? ఎంత ప్రగతి సాధించామనేదే కొలమానం. కేసీఆర్ నేతృత్వంలోని ఈ ఎనిమిదేండ్ల ప్రభుత్వ పాలనాతీరును ఎనిమిది విధాలుగా విశ్లేషిస్తే...