గురువారం ప్రధాని మోదీ నగరంలో పర్యటించిన నేపథ్యంలో ట్యాంక్బండ్ వద్ద ఏర్పాటు చేసిన ఓ బ్యానర్ నగరవాసుల చూపు అటు వైపు తిప్పేలా చేసింది. మోదీజీ తెలంగాణకు డిఫెన్స్ కారిడార్ను ఎందుకు మంజూరు ఇవ్వలేదంటూ.. అందులో ప్రశ్నించిన తీరు ఆలోచింపజేసింది.