G20 Summit | భారత్, మిడిల్ ఈస్ట్, యూరోప్ మధ్య వాణిజ్య సంబంధాలను మరింతగా పెంపొందించేందుకు కనెక్టివిటీ కారిడార్ను ప్రపంచ నేతలు ప్రారంభించారు. భారత్ అధ్యక్షతన శనివారం ఢిల్లీలో జరిగిన జీ20 (G20 Summit) శిఖరాగ్ర సమావేశంలో
నల్లమల పులుల కారిడార్ను శేషాచలానికి తరలించేందుకు ఏపీ అటవీ శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. బద్వేలు మీదుగా పెద్ద పులులు శేషాచలం అడవిలో తిరిగేలా చర్యలు తీసుకోనున్నది.
వైద్య పరికరాల తయారీలో కంపెనీల వేగం మెడికల్ డివైజెస్ పార్క్కు అపూర్వ స్పందన హెల్త్హబ్గా హైదరాబాద్ ఖ్యాతి విస్తృతం ప్రాణం పోసే ఔషధాలు తయారు చేసే ఫార్మా క్యాపిటల్గా ఖ్యాతిగాంచిన హైదరాబాద్, వైద్య