Predator Drones | పాక్, చైనా సరిహద్దులతో పాటు విస్తారమైన సముద్ర ప్రాంతంతో అన్ని ప్రాంతాలపై నిఘాను పెంచేందుకు దేశవ్యాప్తంగా మూడు ప్రధాన కేంద్రాల్లో 31 ప్రిడేటర్ డ్రోన్లను రక్షణ శాఖ మోహరించనున్నది.
ముఖ్యమంత్రి కేసీఆర్ దెబ్బకు కేంద్రం దిగొచ్చింది. భిన్న భాషలు, భిన్న సంప్రదాయాలు ఉన్న దేశంలో ఫెడరల్ స్పూర్తి పరిఢవిల్లాలని సీఎం కేసీఆర్ చేస్తున్న కృషికి కీలక ఫలితం దకింది. సీఎం కేసీఆర్ డిమాండ్ మేరక�
ఈవీ కార్లను కొనుగోలు చేసేవారికి శుభవార్తను అందించింది టాటా మోటర్స్. కంపెనీకి చెందిన నెక్సాన్ ఈవీ మోడల్ ధరను రూ.50 వేలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో నెక్సాన్ ఈవీ ప్రారంభ ధర రూ.14.49 లక్షలుగా ఉన్నద�
అంతరిక్ష ప్రయోగాలకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మారుతున్నది. ఆకాశమే హద్దుగా ఇక్కడి స్టార్టప్స్ దూసుకుపోతున్నాయి. స్కైరూట్ స్టార్టప్ ఈ నెల 18న చిన్న రాకెట్ను నింగిలోకి విజయవంతంగా పంపించి సత్తాచాటిం
కేంద్రప్రభుత్వం చేతులు కాలాక ఆకులు పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నది. అగ్నిపథ్ కార్యక్రమాన్ని హడావుడిగా తీసుకొచ్చి దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తం కాగానే కార్యక్రమంలో ఒక్కొక్కటిగా సవరణలు ప్రకటిస్�
రక్షణ పరికరాల కొనుగోలు ప్రక్రియలో కేంద్ర రక్షణశాఖ సోమవారం మార్పులను ప్రకటించింది. ఆధునీకరణ డ్రైవ్లో భాగంగా సాయుధ బలగాలు దేశీయ పరిశ్రమల నుంచే చాలా వరకు మిలటరీ హార్డ్వేర్ను పొందాల్సి ఉంటుందని
వ్యాపారపరమైన అంశాల్లో భాగస్వామ్యంపై భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్)..యునైటెడ్ అరబ్ ఎనిమిరేట్స్కు చెందిన తవాజున్ ఎకనమిక్ కౌన్సిల్ల మధ్య గురువారం ఒప్పందం కుదిరింది. రక్షణ రంగ ఉత్పత్తుల తయార�
హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ డీఆర్డీవోలోని రిసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్సీఐ) డైరెక్టర్గా ప్రముఖ శాస్త్రవేత్త ఉమ్మలనేని రాజాబాబు నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం డాక్టర్ అబ్దుల్ కలా�
తయారీకి టెండరు జారీచేసిన రక్షణ శాఖన్యూఢిల్లీ: భారత నావికాదళాన్ని మరింత శక్తిమంతంగా, శత్రుదుర్భేద్యంగా తయారుచేసేందుకు కేంద్ర రక్షణశాఖ కీలక నిర్ణయం తీసుకొన్నది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆరు సంప�
భారత నావికాదళంలోకి రానున్న ఆరు ఏఐపీ జలాంతర్గాములు రూ.43 వేల కోట్ల మెగా ప్రాజెక్టుకు రక్షణ శాఖ ఆమోదం చప్పుడు లేకుండా శత్రునౌకల్ని తునాతునకలు చేసే సామర్థ్యం ‘మేకిన్ ఇండియా’లో ఇప్పటివరకూ ఇదే అతిపెద్ద ప్రా