తయారీకి టెండరు జారీచేసిన రక్షణ శాఖన్యూఢిల్లీ: భారత నావికాదళాన్ని మరింత శక్తిమంతంగా, శత్రుదుర్భేద్యంగా తయారుచేసేందుకు కేంద్ర రక్షణశాఖ కీలక నిర్ణయం తీసుకొన్నది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆరు సంప�
భారత నావికాదళంలోకి రానున్న ఆరు ఏఐపీ జలాంతర్గాములు రూ.43 వేల కోట్ల మెగా ప్రాజెక్టుకు రక్షణ శాఖ ఆమోదం చప్పుడు లేకుండా శత్రునౌకల్ని తునాతునకలు చేసే సామర్థ్యం ‘మేకిన్ ఇండియా’లో ఇప్పటివరకూ ఇదే అతిపెద్ద ప్రా
ఢిల్లీ ,జూన్ 4: నేవీ అండ్ డిఫెన్స్ స్టాఫ్ జాయింట్ సెక్రటరీగా రియర్ అడ్మిరల్ కపిల్ మోహన్ ధిర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ బాధ్యతలు స్వీకరించిన మొట్టమొదటి ఆర్మీ ఆఫీసర్ ఈయన. అంతేకాదు పుణె, ఖడక్వాస్లాలోని �
ఆక్సిజన్ రవాణాలో నౌకా, వైమానిక దళాలు ఏడు దేశాల నుంచి ఆక్సిజన్ తెచ్చిన వాయుసేన కొవిడ్ దవాఖానాలు ఏర్పాటు చేసిన ఆర్మీ న్యూఢిల్లీ, మే 7: సైనికుడు అంటే యుద్ధరంగంలో శత్రువును చీల్చి చెండాటటం గుర్తుకువస్తుం�
బెంగళూరు, ఏప్రిల్ 5: శత్రు దేశాల క్షిపణి దాడుల నుంచి నౌకాదళం ఓడలను రక్షించడానికి డీఆర్డీవో అధునాతన చాఫ్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఈ సాంకేతికతను నౌకాదళం ఇటీవల విజయవంతంగా పరీక్షించిందని డీఆర్డీవో స