BT Road | నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం చెదురుపల్లి జీపీ బుగ్గ కాలువ తండాకు బీటీ రోడ్డును మంజూరు చేయాలని కాంగ్రెస్ యువ నాయకుడు జక్కుల శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు.
జిల్లా దవాఖానల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీల నిర్మాణ పనులకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లా దవాఖానల్లో రూ.34.38 కోట్లతో నిర్మాణాల�
నర్సంపేట పట్టణంలో నిర్మిస్తున్న సర్కారు దవాఖాన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. 10 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు చేతు�
రాష్ట్రాలకు కేంద్రం నిధులు నిరాకరించడం.. ఒకవిధంగా ఆర్థిక ఆంక్షలు విధించడమేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ�
హైదరాబాద్ నగరం నలుదిక్కులా నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ల నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. దవాఖానల నిర్మాణానికి ప్రభుత్వం రూ.2400 కోట్లతో పరిపాలన అనుమతులు ఇచ్చింది. అనుమతుల ఉత్తర్వులు ఒక
జోగుళాంబ గద్వాల జిల్లాలోని ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో నీటిపారుదల శాఖ పుష్కలంగా నిధులు విడుదల చేసింది. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా జిల్లాలోని ప్రాజెక్టులకు, మరమ్మతులకు నిధులు విడుద�
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పినట్టే కేంద్ర ప్రభుత్వ కక్ష సాధింపు మొదలైంది. విద్యుత్తు సంస్కరణలు అమలు చేస్తున్న రాష్ర్టాలకు జీఎస్డీపీలో 0.5 శాతం అదనపు రుణాన్ని తీసుకొనేందుకు గురువారం అనుమతి ఇచ్చ�