కుత్బుల్లాపూర్,మే24 : టీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభకు అభ్యర్థులుగా ప్రకటించిన నమస్తే తెలంగాణ సీఎండీ దీవకొండ దామోదర్రావు, బండి పార్థసారథి రెడ్డిలను వేర్వేరుగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్.