Canada: కెనడాలో గత అయిదేళ్లలో 1203 మంది భారతీయ పౌరులు మృతిచెందినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2020- నుంచి 2024 మధ్య ఈ మరణాలు సంభవించాయి.
బనకచర్ల ప్రాజెక్టుపై చర్చకు బుధవారం బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభలో వాయిదా తీర్మానం ఇచ్చింది. అనుమతులేవీ లేకుండానే ఏపీ ప్రభుత్వం బనకచర్లను నిర్మిస్తున్నదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కేఆర్ స
Rajya Sabha | మణిపూర్ (Manipur) లో రాష్ట్రపతి పాలన (President rule) ను మరో ఆరు నెలల కాలానికి పొడిగిస్తూ కేంద్రం (Union Government) ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి సంబంధించిన తీర్మానానికి గత నెల 30న లోక్సభ (Lok Sabha) ఆమోదం తెలిపింది. ఇవాళ ఆ త�
ఉపరాష్ట్రపతి ఎన్నికను సెప్టెంబర్ 9న నిర్వహించనున్నట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను ఈ నెల 7న విడుదల చేస్తామని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 21 వరకు నామినేషన్లు
ECI | ఉపరాష్ట్రపతి ఎన్నికల (Vice president elections) కోసం ఎలక్టోరల్ కాలేజ్ (Electoral college) ప్రిపరేషన్ పూర్తయ్యిందని కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) తెలిపింది. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టింది.
Rajya Sabha | ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై ఇవాళ రాజ్యసభ (Rajya Sabha)లో చర్చ ప్రారంభమైన విషయం తెలిసిందే. మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) దీనిపై చర్చ మొదలుపెట్టారు.
Rajnath Singh: పాకిస్థాన్ అణ్వాయుధ బెదిరింపులకు తామేమీ తలొగ్గమని కేంద్ర మంత్రి రాజ్నాథ్ అన్నారు. ఇవాళ రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదం నిర్మూలన అంశంలో పాకిస్థాన్కు సహకరించేందుకు సిద్ధంగా ఉన్న
Rajnath Singh | పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై నేడు రాజ్యసభ (Rajya Sabha)లో చర్చ జరగనున్న విషయం తెలిసిందే.
బనకచర్ల ప్రాజెక్టులో సాంకేతిక, ఆర్థిక అంచనాలకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతున్నదని, సంబంధిత అధికారులు నది పరీవాహకంలో ఉన్న రాష్ట్రం (తెలంగాణ)తో సంప్రదింపులు జరుపుతున్నారని రాజ్యసభ సాక్షిగా కేంద్ర ప్రభ�
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్పై ఇవాళ లోక్సభలో చర్చ జరుగుతున్నది. రాత్రి 12 గంటల వరకు చర్చ కొనసాగనున్నది. రేపు మధ్యాహ్నం అమిత్ షాతో ఆ చర్చ పునర్ ప్రారంభం అవుతుంది. మంగళవారం రాత్రి ఏడు గంటలక
Parliament | పార్లమెంట్ (Parliament) ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. వర్షాకాల సమావేశాలు ప్రారంభమై ఆరు రోజులు అవుతున్నా ఎలాంటి చర్చలు లేకుండానే లోక్సభ (Lok Sabha), రాజ్యసభ (Rajya Sabha) వాయిదాలు పడుతూ వస్తున్నాయి.