భారతీయుల ఐక్యతకు, ఆత్మగౌరవానికి ప్రతీక అయిన వందేమాతర గీతం స్వాతంత్య్ర సంగ్రామంలో కీలక భూమిక పోషించిందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. ఈ స్ఫూర్తిదాయక గ�
Rajya Sabha | ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision)’ కు వ్యతిరేకంగా పార్లమెంట్ (Parliament) ఉభయసభల్లో విపక్షాలు ఆందోళనకు దిగాయి. ఓట్ చోరీ, గద్ది చోరీ అంటూ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు నినాదాలు చేశారు.
నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ విషయంలో దక్షిణాదికి తీవ్ర నష్టం జరుగుతుందనే ఆందోళనలు, సందేహాల ను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్నదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ కేఆర్ సురేశ్
సభాధ్యక్షుడు ఇచ్చిన ఆదేశాలను సభ లోపల, వెలుపల ఎవరూ విమర్శించకూడదని శీతాకాల సమావేశాలకు ముందు రాజ్యసభ జారీచేసిన బులెటిన్ స్పష్టం చేసింది. సభ లోపల థ్యాంక్స్, థ్యాంక్ యూ, జై హింద్, వందే మాతరం వంటి ఏ నినాదా�
Suresh Gopi | కేంద్ర మంత్రి (Union Minister) సరేశ్ గోపీ (Suresh Gopi) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి పదవి నుంచి దిగిపోవాలనే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు.
Lok Sabha Speaker | లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా , రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
Canada: కెనడాలో గత అయిదేళ్లలో 1203 మంది భారతీయ పౌరులు మృతిచెందినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2020- నుంచి 2024 మధ్య ఈ మరణాలు సంభవించాయి.
బనకచర్ల ప్రాజెక్టుపై చర్చకు బుధవారం బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభలో వాయిదా తీర్మానం ఇచ్చింది. అనుమతులేవీ లేకుండానే ఏపీ ప్రభుత్వం బనకచర్లను నిర్మిస్తున్నదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కేఆర్ స