ప్రజలకు వేగవంతమైన, నైపుణ్యంతో కూడిన న్యాయాన్ని అందించడంలో ట్రిబ్యునళ్లు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయ ని రాజ్యసభలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశా రు.
తెలంగాణలోని సింగరేణి సంస్థ కేంద్ర ప్రభుత్వాన్ని ఎటువంటి ఆర్థిక సహాయాన్ని లేదా అనుమతులు కోరనందునే, ఆ సంస్థకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం లేదా ఆమోదించడం జరుగలేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన�
కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తదితర అనేక రాష్ర్టాలకు సంబంధించిన ప్రాజెక్టులపై ఎన్నో న్యాయవివాదాలు కొనసాగుతున్నాయి. అన్నింటికీ కేంద్రమే షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేస్తున్నది. కానీ, తెలంగాణ ప్ర
Nitin Gadkari: భారత్లో ప్రతి ఏడాది సగటును సుమారు 1.80 లక్షల మంది.. రోడ్డు ప్రమాదాలకు బలి అవుతున్నట్లు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇవాళ ఆయన రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట�
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘జనన, మరణాల నమోదు సవరణ బిల్లు-2026’కు బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభలో సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ బిల్లుపై మంగళవారం పార్లమెంట్లో జరిగిన చర్చలో బీఆర్ఎస్ పార్టీ తరఫున పార్లమె�
Mayawati | బీఎస్పీ అధినేత్రి (BSP Chief) మాయవతి (Mayavati).. రాజ్యసభ మాజీ ఎంపీ అశోక్ సిద్ధార్థ్ (Ashok Siddarth) ను పార్టీ నుంచి బహిష్కరించారు. అదేవిధంగా పార్టీ కోఆర్డినేటర్ రణధీర్ సింగ్ బేనీవాల్ (Randhir Singh Beniwal) పై కూడా బహిష్కరణ వేటు వేశా�
Droupadi Murmu : దేశంలో పేపర్ లీకేజీలను అరికట్టేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాంటీ పేపర్ లీక్ అమెండ్మెంట్ బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఆమోదించారు. దీంతో ఇకపై ఈ బిల్లు చట్టంగా అమలులోకి రానుంది. క
పబ్లిక్ పరీక్షల్లో అక్రమ పద్ధతులను నివారించేందుకు ఉద్దేశించిన యాంటీ పేపర్ లీక్ బిల్లును గురువారం పార్లమెంట్ ఆమోదించింది. ఈ బిల్లు ఇప్పటికే బుధవారం లోక్సభలో ఆమోదం పొందింది.
Vande Mataram : కేంద్రం ప్రవేశపెట్టిన వందేమాతరం బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. గురువారం లోక్సభలో ఈ బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. రాజ్యసభలో బుధవారమే ఈ బిల్లు ఆమోదం పొందగా.. గురువారం లోక్సభలో ఆమోదం లభిం
Jitendra Singh : లోక్సభలో బుధవారం ఆమోదం పొందిన యాంటీ పేపర్ లీక్ బిల్లును కేంద్రం రాజ్యసభ ముందుకు తీసుకొచ్చింది. కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. లోక్సభలో ఆమోదం పొందిన మ�
భారత జాతీయ గేయమైన వందేమాతరానికి చట్టపరమైన రక్షణ కల్పించే దిశగా ‘జాతీయ గౌరవానికి భంగం వాటిల్లకుండా నిరోధించే చట్టం-1971’ సవరణ బిల్లును రాజ్యసభ బుధవారం అమోదించింది.
హైదరాబాద్లో రీజినర్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగం డీపీఆర్ ఇంకా పూర్తికాలేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఉత్తర భాగం పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.