Kamal Haasan: డీఎంకే సపోర్టుతో కమల్హాసన్ రాజ్యసభకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కమల్ పార్టీ తీర్మానం చేసినట్లు తెలుస్తోంది. మరో వైపు కన్నడ ఆవిర్భావంపై కమల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్�
Kapil Sibal | చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (Unlawful Activities Prevention Act - UAPA) లో సవరణలు చేసి పాకిస్థాన్ను (Pakistan) ఉగ్రవాదదేశంగా ప్రకటించాలని రాజ్యసభ సభ్యుడు (Rajya Sabha Member) కపిల్ సిబల్ (Kapil Sibal) కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.
951-52లో దేశ జనాభా 36 కోట్లు కాగా, అప్పుడు లోక్సభ సీట్లు 489. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరిగిన 1971లో దేశ జనాభా 54 కోట్లు. అప్పుడు సీట్ల సంఖ్యను 545కు పెంచారు. 1976లో కుటుంబ నియంత్రణ కార్యక్రమం జోరుగా సాగుతున్న�
చట్టసభలు ఆమోదించిన తర్వాత గవర్నర్ పంపిన బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్రపతికి కాలపరిమితి విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన క్రమంలో న్యాయవ్యవస్థపై రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ విమర్�
Taj Mahal: పురావాస్తు శాఖ ఆధీనంలోని కట్టడాల్లో.. టికెట్ సేల్స్ ద్వారా అత్యధికంగా ఆదాయం ఆర్జిస్తున్న వాటిలో తాజ్మహల్ అగ్రస్థానంలో ఉన్నది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ .. రాజ్యసభ�
వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లు-2025 పార్లమెంటు ఆమోదం (Waqf Amendment Bill) పొందింది. రాజ్యసభలో గురువారం అర్ధరాత్రి దాటేవరకు వాడీవేడీ చర్చ జరిగింది. దాదాపు 14 గంటలకుపైగా సుదీర్ఘ చర్చ అనంతరం శుక్రవారం తెల్లవారుజామున బిల్ల
Wakf Bill | లోక్సభ వక్ఫ్ సవరణ బిల్లును బుధవారం రాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా 288 మంది సభ్యులు ఓటు వేయగా.. వ్యతిరేకంగా 232 ఓట్లు వచ్చాయి. ప్రతిపక్షం చేసిన అన్ని సవరణలను కూడా సభ వాయిస్ ఓటు �
Sonia Gandhi: గ్రామీణ ఉపాధి హామీ పథకం మన్రేగా కింద ఇచ్చే కనీస వేతనాన్ని పెంచాలని, పని దినాల సంఖ్యను కూడా పెంచాలని సోనియా గాంధీ డిమాండ్ చేశారు. రాజ్యసభ జీరో అవర్లో ఈ అంశంపై ఆమె ప్రస్తావించారు.
మలి విడత పార్లమెంట్ సమావేశాలు సోమవారం వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. ఓటర్ల జాబితాలో అవకతవకలు, జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) అమలుకు సంబంధించి లోక్సభలో తీవ్ర స్థాయిలో వాగ్వివాదాలు చోటుచేసుకున్నాయి.
Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ రాజ్యసభకు ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. పంజాబ్ నుంచి ఎన్నికైన సంజీవ్ అరోరా స్థానంలో కేజ్రీవాల్ రాజ్యసభకు వెళ్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ దీ�
కులగణనలో తప్పులను సరిదిద్దాలని రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ నేత వద్దిరాజు రవిచంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం కోటా ఇవ్వాల్సిందేనని, లేదంటే బలహీనవర్గాల �
Waqf bill | ‘వక్ఫ్ సవరణ బిల్లు-2024’పై అధ్యయనం జరిపిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) రూపొందించిన నివేదికను కేంద్ర ప్రభుత్వం ఇవాళ రాజ్యసభ (Rajya Sabha)లో ప్రవేశపెట్టింది.