Nitish Kumar : బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తనయుడు నిశాంత్ కుమార్ సొంత పార్టీ జేడీయూలో చేరారు. ఆదివారం పాట్నాలో జరిగిన ఒక కార్యక్రమంలో పార్టీ నేతల మధ్య జేడీయూ కండువా కప్పుకొన్నారు.
Nitish Kumar : బిహార్ సీఎం నితీష్ కుమార్ రాష్ట్ర రాజకీయాల్ని వదిలి కేంద్రంలోకి వెళ్లడం ఖాయమైంది. ఆయన రాజ్యసభ ఎంపీ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. అధికారికంగా ఎన్నిక కావాల్సి ఉంది.
తెలంగాణ నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్రెడ్డి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన రెండు స్థానాలకు గాను గురువారం చివరి రోజున మూడు నామినేషన్లు �
JDU protests | బీహార్ సీఎం (Bihar CM) నితీశ్కుమార్ (Nitish Kumar) ను రాజ్యసభ (Rajya Sabha) కు పంపుతున్నారన్న వార్తల నేపథ్యంలో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. నితీశ్ను రాజ్యసభకు పంపవద్దని, ఆయనను తాము బీహార్ సీఎంగా మాత్రమే చూడాలని అ�
బీహార్లో పెను రాజకీయ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ను రాజ్యసభకు నామినేట్ చేయడానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Nitish Kumar : బిహార్ రాజకీయాలు కీలక మలుపు తిరగబోతున్నాయా..? తాజా ప్రచారం చూస్తుంటే ఔననే అనిపిస్తోంది. బిహార్ సీఎంగా ఉన్న నితీష్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేసి, రాజ్యసభకు వెళ్లబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Rajyasabha Elections | రాజ్యసభ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. తెలంగాణ నుంచి మొత్తం రెండు స్థానాలు ఖాళీ అవుతుండగా, ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీకి ఒకే స్థానం మాత్�
Congress | రాజ్యసభ ఎన్నికల్లో అంతా అనుకున్నట్టే జరుగుతున్నది. పదవుల పందేరంలో అసలు కాంగ్రెస్ నేతలు వెనుకబడిపోగా.. వలస కాంగ్రెస్ నేతల పేర్లే తెర మీదికి వచ్చాయి.
Menaka Guruswamy | రాజ్యసభ (Rajya Sabha) లో తొలిసారి ఎల్జీబీటీ (LGBTQ) కమ్యూనిటీకి చెందిన ఓ వ్యక్తి అడుగుపెట్టబోతున్నారు. పశ్చిమబెంగాల్ (West Bengal) లో నాలుగు రాజ్యసభ స్థానాలకు అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ ప్రకటించిన అభ్యర్థు�
బీసీలకు రక్షణ చట్టం తేవాలని బీసీ సంఘం జాతీయ నేత ఆర్.కృష్ణయ్య డిమాండ్చేశారు. నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర జాతరలో జరిగిన దాడిలో మృతిచెందిన రెండు నెలల పసిబిడ్డ కుటుంబాన్ని మంగళవారం జిల్లా కేంద్రంలోని �
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తనను రాజ్యాసభకు పంపాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డాక్టర్ జీ చిన్నారెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు విజ్ఞప్తి చేశారు.
Harish Rao: రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొంది నేటికి 12 ఏళ్ల అవుతోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్ రావు తన ఎక్స్ అకౌంట్లో ఓ పోస్టు చేశారు. బిల్ ఈజ్ పాస్డ్ అన్న టైటిల్తో ఆయన ట్వీట్ చేశారు. 2014, ఫిబ్రవ�
Rajya Sabha: ఖాళీ కాబోతున్న రాజ్యసభ సీట్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం పది రాష్ట్రాల్లోని సుమారు 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మార్చి 16వ తేదీన ఎన్నికలు జరగనున్నట
Kharge | ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi) పై కాంగ్రెస్ పార్టీ (Congress Party) జాతీయాధ్యక్షుడు, రాజ్యసభ (Rajya Sabha) లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) తీవ్ర విమర్శలు చేశారు. గురువారం రాజ్యసభలో ప్రధాని చేసిన �