Waqf bill | ‘వక్ఫ్ సవరణ బిల్లు-2024’పై అధ్యయనం జరిపిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) రూపొందించిన నివేదికను కేంద్ర ప్రభుత్వం ఇవాళ రాజ్యసభ (Rajya Sabha)లో ప్రవేశపెట్టింది.
Kamal Haasan | నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) ను తమిళనాడులోని అధికార డీఏంకే (DMK) పార్టీ రాజ్యసభ (Rajya Sabha) కు పంపనుంది. ఈ మేరకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్.. తన క్యాబినెట్ మంత్రి శేఖర్ బాబు ద్వారా కమల్ హాసన్కు సమాచారం పంపినట్లు �
Sonia Gandhi: వీలైనంత త్వరగా జనాభా లెక్కలు చేపట్టాలని కాంగ్రెస్ ఎంపీ సోనియా గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇవాళ రాజ్యసభలో ఆమె మాట్లాడారు. ఆహార భద్రత చట్టం కింద సుమారు 14 కోట్ల మంది ప్రజ
Indian immigrants | అగ్రరాజ్యం అమెరికా (USA) లో అక్రమ వలసలపై డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సర్కారు కఠినంగా వ్యవహరిస్తోంది. వారందరినీ వారివారి దేశాలకు వెళ్లగొడుతోంది.
Mallikarjun Kharge | రాష్ట్రపతి ప్రసంగాని (President speech) కి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఖర్గే రాజ్యసభలో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత మాజీ ప్రధాని (Former Prime Minister) చంద్రశేఖర్ (Chandra Shekar) తనయుడు, బీజేపీ ఎంపీ (BJP MP) నీరజ్ శేఖ�
ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో దేశవ్యాప్తంగా 17వేలకుపైగా కంపెనీలు మూతబడ్డాయి. మంగళవారం రాజ్యసభలో కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి హర్ష మల్హోత్రా ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ప్రకారం.. గత ఏడాది ఏప్రిల�
రాష్ట్ర విభజన జరిగి పదేండ్లు పూర్తయినా గోదావరి, కృష్ణా నదీజలాల వాటా తేల్చకుండా నాన్చుడు ధోరణిని అవలంబించడం ఏమిటని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిం�
కేంద్ర బడ్జెట్లో లోక్సభకు రూ.903 కోట్లు, రాజ్యసభకు 413 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. లోక్సభకు కేటాయించిన నిధుల్లో 558.81 కోట్లను లోక్సభ సచివాలయానికి, 338.79 కోట్లు సభ్యుల కోసం ఇచ్చారు.
రాజ్యసభలో ఓ ఎంపీ సీటు కింద దొరికిన నోట్ల కట్ట తమదేనంటూ ఎవరూ తన చాంబర్కు వచ్చి అడగకపోవడం బాధగా ఉందని రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నాడిక్కడ ఒక పుస్తకావిష్కరణ కార్యక్ర
Sonu Sood | కొవిడ్ సమయంలో ప్రజలకు సాయం చేసినందుకు గానూ తనకు సీఎం అయ్యే అవకాశాలు వచ్చాయని (Sonu Sood Was Offered Chief Minister Post) బాలీవుడ్ స్టార్ నటుడు, రియల్ హీరో సోను సూద్ (Sonu Sood) తెలిపారు.
Parliament | పార్లమెంట్లో శీతాకాల సమావేశాలు నేటితో (శుక్రవారం) ముగిశాయి. విపక్ష సభ్యుల ఆందోళనల నేపథ్యంలో ఉభయసభలను నిరవధికంగా వాయిదా వేశారు. అంబేద్కర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై విపక్ష ఎంపీ�