Mallikarjun Kharge | రాష్ట్రపతి ప్రసంగాని (President speech) కి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఖర్గే రాజ్యసభలో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత మాజీ ప్రధాని (Former Prime Minister) చంద్రశేఖర్ (Chandra Shekar) తనయుడు, బీజేపీ ఎంపీ (BJP MP) నీరజ్ శేఖ�
ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో దేశవ్యాప్తంగా 17వేలకుపైగా కంపెనీలు మూతబడ్డాయి. మంగళవారం రాజ్యసభలో కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి హర్ష మల్హోత్రా ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ప్రకారం.. గత ఏడాది ఏప్రిల�
రాష్ట్ర విభజన జరిగి పదేండ్లు పూర్తయినా గోదావరి, కృష్ణా నదీజలాల వాటా తేల్చకుండా నాన్చుడు ధోరణిని అవలంబించడం ఏమిటని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిం�
కేంద్ర బడ్జెట్లో లోక్సభకు రూ.903 కోట్లు, రాజ్యసభకు 413 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. లోక్సభకు కేటాయించిన నిధుల్లో 558.81 కోట్లను లోక్సభ సచివాలయానికి, 338.79 కోట్లు సభ్యుల కోసం ఇచ్చారు.
రాజ్యసభలో ఓ ఎంపీ సీటు కింద దొరికిన నోట్ల కట్ట తమదేనంటూ ఎవరూ తన చాంబర్కు వచ్చి అడగకపోవడం బాధగా ఉందని రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నాడిక్కడ ఒక పుస్తకావిష్కరణ కార్యక్ర
Sonu Sood | కొవిడ్ సమయంలో ప్రజలకు సాయం చేసినందుకు గానూ తనకు సీఎం అయ్యే అవకాశాలు వచ్చాయని (Sonu Sood Was Offered Chief Minister Post) బాలీవుడ్ స్టార్ నటుడు, రియల్ హీరో సోను సూద్ (Sonu Sood) తెలిపారు.
Parliament | పార్లమెంట్లో శీతాకాల సమావేశాలు నేటితో (శుక్రవారం) ముగిశాయి. విపక్ష సభ్యుల ఆందోళనల నేపథ్యంలో ఉభయసభలను నిరవధికంగా వాయిదా వేశారు. అంబేద్కర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై విపక్ష ఎంపీ�
రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్పై విపక్షాలు ఇచ్చిన అభిశంసన తీర్మానం నోటీస్ను సభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ గురువారం కొట్టివేశారు. దేశ రాజ్యాంగబద్ధ సంస్థల ప్రతిష్ఠను తగ్గించేలా, ఉప రాష్ట్రపతిని కించపరిచేల�
Mallikarjun Kharge | రాజ్యాంగంపై రాజ్యసభలో వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూపై విమర్శలు చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్పై.. కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు, రాజ�
Constitution Debate | భారత రాజ్యాంగాన్ని (Constitution) ఆమోదించి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా పార్లమెంట్లోని ఉభయ సభల్లో రెండు రోజుల పాటు ప్రత్యేక చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ రాజ్యసభ (Rajya Sabha)లో రాజ్య
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్పై అభిశంసన తీర్మానం కోసం రాజ్యసభలో విపక్ష పార్టీల ఎంపీలు నోటీసు ఇచ్చారు.
Dhankhar Vs Kharge: చైర్మెన్ జగదీప్ ధన్కడ్.. ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే మధ్య ఇవాళ రాజ్యసభలో మాటల యుద్ధం సాగింది. రైతు బిడ్డను అవమానిస్తున్నారని ధన్కడ్ ఆరోపించగా.. తాను ఓ రైతుకూలీ బిడ్డ�
జమిలి ఎన్నికలకు అవసరమైన రాజ్యాంగ సవరణలు చేసేందుకు పార్లమెంటు ఉభయసభల్లో మూడింట రెండొంతుల మంది సభ్యులు ఆమోదం తెలపాల్సి ఉంది. స్థూలంగా చూస్తే ఉభయ సభల్లో ఎన్డీఏకు ఇంత మద్దతు లేదు. లోక్సభలో 362 మంది మద్దతు అవ�