ఏపీలో వైసీపీకి (YCP) వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత పార్టీ నేతలు తమదారితాము చూసుకుంటున్నారు. తాజాగా రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు తమ �
రాజ్యసభకు 12 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిలో తొమ్మిది మంది బీజేపీ సభ్యులు కాగా, ఎన్డీఏ మిత్రపక్షాలైన ఎన్సీపీ(అజిత్ పవార్) నుంచి ఒకరు, రాష్ట్రీయ లోక్మంచ్ నుంచి ఒకరు ఉన్నారు.
Ravneet Bittu | కేంద్ర మంత్రి రవ్నీత్ బిట్టు (Ravneet Bittu) రాజ్యసభ (Rajya Sabha) స్థానానికి నామినేషన్ (Nomination) దాఖలు చేశారు. రాజస్థాన్ (Rajsthan) నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆయన బరిలో దిగారు.
తెలంగాణ నుంచి రాజ్యసభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరపున అభిషేక్ మను సింఘ్వి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. తొమ్మిది రాష్ర్టాలలో 12 రాజ్యసభ స్థానాలకు సెప్టెంబర్ 3న ఉపఎన్నికలు జరగనున్నాయి.
రాష్ట్ర విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలపై చట్టసభలతోపాటు సుప్రీంకోర్టులో బలంగా వాదనలు వినిపించేందుకే రాజ్యాంగ, న్యాయ కోవిదుడు అభిషేక్ మను సింఘ్వీని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ అధిష్ఠా
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దిల్లీలో తాకట్టు పెట్టిందని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు, పార్లమెంటరీ పార్టీ ఉప నాయకుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. క�
Rajya Sabha Elections | తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ పార్టీ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మ�
Abhishek Manu Singhvi | తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ పార్టీ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అధికారికంగా ప�