కర్నాటక రాజకీయ ముఖచిత్రం నాటకీయ మలుపు తిరగబోతోంది. ఢిల్లీలో పార్టీ హైకమాండ్తో సుదీర్ఘ చర్చల అనంతరం ముఖ్యమంత్రి సిద్దరామయ్య గురువారం తన రాజీనామాను సమర్పించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున�
CM Siddaramaiah : గత కొన్ని రోజులుగా కర్ణాటక రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న అనూహ్య పరిణామాలకు త్వరలోనే ఎండ్ కార్డ్ పడనుంది. ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాల మేరకు సిద్ధరామయ్య (Siddaramaiah) సీఎం పదవికి ఒకట్రెండు రోజుల
CM Siddaramaiah : కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సీఎం మార్పు అంటూ జరిగిన ప్రచారంలో నిజం లేదని తేలింది. సీఎం సిద్ధరామయ్యే ఫుల్ టైం సీఎంగా ఉంటారని కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టం చేసినట్లు సమాచారం.
3 AAP MPs Remain | ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపీలు రెండుగా చీలిపోయారు. మొత్తం పది మంది ఎంపీల్లో ఏడుగురు సభ్యులు బీజేపీలో చేరుతున్నారు. దీంతో కేవలం ముగ్గురు �
దేశంలో 2029 నాటికి మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేయడానికి, అలాగే లోక్సభ సభ్యుల సంఖ్యను 850కి పెంచడానికి ఉద్దేశించిన మూడు బిల్లులను ప్రభుత్వం గురువారం లోక్సభలో లిస్టింగ్ చేసింది.
Nitish Kumar : బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది. రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన నితీష్ కుమార్ ఇంకా బిహార్ సీఎంగా కొనసాగుతున్నారు. ఆయన తన పదవికి ఎప్పుడు రాజీనామా చేస్తారు అనే ఆసక్తి నెలకొంది
Nitish Kumar | రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన మరునాడే బీహార్ సీఎం నితీశ్ కుమార్ వస్తువులను ఆయన అధికార నివాసం నుంచి తరలించారు. ముఖ్యమంత్రి పదవికి అధికారికంగా రాజీనామా చేయకముందే పాట్నా ‘1 ఆన్ మార్గ్’లోని �
కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈసీ) జ్ఞానేశ్కుమార్కు వ్యతిరేకంగా విపక్షాలు దాఖలు చేసిన అభిశంసన తీర్మానం నోటీస్ను రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ తిరస్కరించారు.
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలగాణపై విషం చిమ్ముతూ రాజ్యసభ సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడని, ఆయన మాటలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని బీఆర్ఎస్ హుజూర్నగర్ నియోజకవర్గ సమన్వయ కర్త ఒంటెద్దు
రాజ్యసభ ఉపనేత పదవి నుంచి రాఘవ్ చద్దాను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తొలగించింది. 2023 నుంచి ఆయన ఆ పదవిలో ఉన్నారు. చద్దా స్థానంలో పంజాబ్ ఎంపీ అశోక్ మిట్టల్ను ఆప్ నియమించింది.
Raghav Chadha: రాజ్యసభ డిప్యూటీ లీడర్ హోదా నుంచి ఎంపీ రాఘవ్ చద్దాను ఆమ్ ఆద్మీ పార్టీ తప్పించింది. అతని స్థానంలో పంజాబ్ ఎంపీ అశోక్ మిట్టల్ను భర్తీ చేసింది. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో అశోక్ మిట్�