సమాజంలో ట్రాన్స్జెండర్లు ఎదురొంటున్న వివక్షను దూరం చేసి, వారికి స్వాభిమానం, గౌరవం కల్పించడమే లక్ష్యంగా చట్టాలు దోహదపడాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవి�
పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మంగళవారం రాజ్యసభలో పశ్చిమాసియా యుద్ధంపై ఓ ప్రకటన చేసిన ప్రధాని.. యుద్ధం కారణంగా భారత్లో కూడా పరిస్థ�
UPSC : ప్రిలిమినరీ పరీక్ష తర్వాత అన్సర్ కీని యూపీఎస్సీ రిలీజ్ చేస్తుందని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. యూపీఎస్సీ వెబ్సైట్లో ఆ జవాబు పత్రాన్ని రిలీజ్ చేస్తారని మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. రాజ్
Mallikarjun Kharge: మాజీ ప్రధాని దేవగౌడపై జోక్ చేశారు ఖర్గే. రాజ్యసభలో వీడ్కోలు ప్రసంగం చేస్తూ సభ్యుల్ని నవ్వించారు. దేవగౌడ మమ్ముల్ని ప్రేమించారని, కానీ ఏమైందో ఏమో, మోదీని పెళ్లి చేసుకున్నారని అన్నా�
PM Modi: రాజకీయాల్లో ఫుల్స్టాప్ ఉండదని ప్రధాని మోదీ అన్నారు. 59 మంది రాజ్యసభ సభ్యులు రిటైర్ అవుతున్న నేపథ్యంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ ఓ ఓపెన్ యూనివర్సిటీ లాంటిదని తన సందేశంలో పేర్కొన్నారు.
Rajya Sabha Polls: హర్యానాలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక్కొక్క రాజ్యసభ సీటును గెలుచుకున్నాయి. సోమవారం జరిగిన ఎన్నికలు ఉత్కంఠంగా సాగాయి. అయితే చివరకు బీజేపీ నుంచి సంజయ్ భాటియా, కాంగ్రెస్ నుంచి కరమ్వీ
సుదీర్ఘకాలం బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నితీశ్ కుమార్, బీజేపీ కొత్త అధ్యక్షుడు నితిన్ నబీన్ సోమవారం బీహార్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన వారిలో ఉన్నారు. మొత్తం 37 ఖాళీలకు గాను సోమవారం మూడు రాష్ర్టాల్
Harbhajan Singh: సోషల్ మీడియా ద్వారా చిన్నపిల్లలపై తీవ్ర ప్రభావం పడుతున్నట్లు మాజీ క్రికెటర్, ఎంపీ హర్భజన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యసభలో ఆయన ఈ అంశంపై గురువారం మాట్లాడారు. సోషల్ మీడియాల�
Taj Mahal | కేంద్ర ప్రభుత్వం (Union Govt) తాజ్మహల్ (Taj Mahal) పేరును మార్చబోతున్నదంటూ మీడియాలో వస్తున్న వార్తలు ఉత్త పుకార్లేనని తేలిపోయింది. దీనిపై గురువారం రాజ్యసభ (Rajya Sabha) లో కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి (Minister of Culture) గజేంద్ర స
రాష్ట్రం నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు అభిషేక్ సింఘ్వీ, వేం నరేందర్రెడ్డి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ ప్రాంగణంలో రిటర్నింగ్ అధికారి నుంచి వారు సోమవారం ధ్రువీకరణ పత్రాలను అందుకున్నార
S Jaishankar | మూడు యుద్ధ నౌకల డాకింగ్ కోసం ఫిబ్రవరి 28న ఇరాన్ అనుమతి కోరినట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. అయితే మార్చి 1న అనుమతి ఇచ్చినట్లు ఆయన చెప్పారు. అమెరికా- ఇరాన్ యుద్ధాన్ని ముగించడానికి దౌత్యపర�
Nitish Kumar : బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తనయుడు నిశాంత్ కుమార్ సొంత పార్టీ జేడీయూలో చేరారు. ఆదివారం పాట్నాలో జరిగిన ఒక కార్యక్రమంలో పార్టీ నేతల మధ్య జేడీయూ కండువా కప్పుకొన్నారు.
Nitish Kumar : బిహార్ సీఎం నితీష్ కుమార్ రాష్ట్ర రాజకీయాల్ని వదిలి కేంద్రంలోకి వెళ్లడం ఖాయమైంది. ఆయన రాజ్యసభ ఎంపీ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. అధికారికంగా ఎన్నిక కావాల్సి ఉంది.
తెలంగాణ నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్రెడ్డి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన రెండు స్థానాలకు గాను గురువారం చివరి రోజున మూడు నామినేషన్లు �