Rajya Sabha : రాజ్యసభకు జరగనున్న ఎన్నికలకు సంబంధించి 11 మంది అభ్యర్థుల్ని బీజేపీ ప్రకటించింది. ఇందులో ఒడిశాకు జరగనున్న ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థిని కూడా ప్రకటించింది.
Rajya Sabha : తమిళనాడులో రాజ్యసభకు జరగనున్న ఉప ఎన్నికలో అధికార టీవీకే పార్టీ ఆ సీటును కాంగ్రెస్కు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. పొత్తు ధర్మాన్ని పాటిస్తూ టీవీకేతోపాటు కూటమిలోని పార్టీలు ఈ నిర్ణయం తీసుకున్నాయ
YS Sharmila | కర్ణాటక రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపే అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. ఈ నెల 18న రాజ్యసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోని ఆశావహులంతా ఎంపీ పదవి కోసం అధిష�
కర్నాటక రాజకీయ ముఖచిత్రం నాటకీయ మలుపు తిరగబోతోంది. ఢిల్లీలో పార్టీ హైకమాండ్తో సుదీర్ఘ చర్చల అనంతరం ముఖ్యమంత్రి సిద్దరామయ్య గురువారం తన రాజీనామాను సమర్పించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున�
CM Siddaramaiah : గత కొన్ని రోజులుగా కర్ణాటక రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న అనూహ్య పరిణామాలకు త్వరలోనే ఎండ్ కార్డ్ పడనుంది. ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాల మేరకు సిద్ధరామయ్య (Siddaramaiah) సీఎం పదవికి ఒకట్రెండు రోజుల
CM Siddaramaiah : కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సీఎం మార్పు అంటూ జరిగిన ప్రచారంలో నిజం లేదని తేలింది. సీఎం సిద్ధరామయ్యే ఫుల్ టైం సీఎంగా ఉంటారని కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టం చేసినట్లు సమాచారం.
3 AAP MPs Remain | ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపీలు రెండుగా చీలిపోయారు. మొత్తం పది మంది ఎంపీల్లో ఏడుగురు సభ్యులు బీజేపీలో చేరుతున్నారు. దీంతో కేవలం ముగ్గురు �
దేశంలో 2029 నాటికి మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేయడానికి, అలాగే లోక్సభ సభ్యుల సంఖ్యను 850కి పెంచడానికి ఉద్దేశించిన మూడు బిల్లులను ప్రభుత్వం గురువారం లోక్సభలో లిస్టింగ్ చేసింది.