తెలంగాణ నుంచి 1913లో బండారు శ్రీనివాసరావు ‘హితబోధిని’ అనే పత్రిక నడిపారు. ఆయనే 1910లో ‘ఆశాదోషం’అనే చారిత్రక నవలను రచించాడు. పాలమూరు జిల్లాలోని కోయిల్కొండ దుర్గాన్ని కుతుబ్షాహీలు జయించటం దీనిలోని ఇతివృత్�
Equality For Telangana | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనపై సోషల్ మీడియాలో తీవ్రమైన నిరసన వ్యక్తమైంది. Statue Of Equality విగ్రహ ఆవిష్కరణ కోసం హైదరాబాద్ వచ్చిన మోదీని Equality For Telangana అంటూ సోషల్ మీడియా వేదికగా పలువ
TS Inter | తెలంగాణలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు రద్దు చేసే ప్రతిపాదనే లేదని ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది. ఒకట్రెండు రోజుల్లో ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ ప్రకటిస్తామని తెలిపింది.
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం చలితీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తూర్పు, ఈశాన్య దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు వీస్తున్నట్టు వాతావరణ కేంద్రం అధి�
హైదరాబాద్ : ఇక్రిశాట్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. శాస్త్రీయ పురోగతులు, ఆవిష్కరణల్లో ఇక్రిశాట్ కీలక పాత్ర ప�
హైదరాబాద్ : నగరంలోని అసెంబ్లీ ఎదురుగా శనివారం సాయంత్రం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. స్కూటీపై వెళ్తున్న ఓ వ్యక్తిని వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి అక్కడికక�
వరంగల్ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు బీడీఎస్ కళాశాలల్లో కన్వీనర్ కోటా ప్రవేశాలకు వెబ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ను కాళోజి వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం విడుదల చేసింది. ఫిబ్రవరి 6వ తేదీ ఉదయం 8 �
హైదరాబాద్ : మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి పార్థివదేహానికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్
ఆధునిక భారతదేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న తెలంగాణ రాష్ర్టానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తున్నదని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు విమర్శించారు. అన్ని
సమాచారం కోసం 040-30102829 జాతరకు 3,845 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు గత జాతర చార్జీలే ఈసారీ వర్తింపు సమాచారానికి యాప్ : ఎండీ సజ్జనార్ హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): మేడారం జాతరకు వెళ్లేందుకు 30 మంది ప్రయాణికులు ఉ�
క్యాన్సర్ వ్యాధిపై రాష్ట్ర ప్రభుత్వం సమరభేరి మోగిస్తున్నది. ప్రారంభ దశలోనే గుర్తించి, బాధితులను ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడేందుకు సమాయత్తమవుతున్నది. 40 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ క్యాన్సర్ స్క్రీ�
హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో అవసరమైతే ప్రభుత్వం వైద్యఖర్చులు భరించాలి హైకోర్టు ఉత్తర్వులు.. పిల్పై విచారణ ముగింపు హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): అవిభక్త కవలలు వీణవాణి తల్�