ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలు అమలు కావటం లేదని, విభజన హామీలను కేంద్రం విస్మరించకుండా చట్టాన్ని సవరించాలని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి డిమాండ్ చేశారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలపై బడ్జెట్
పట్టణ, మారుమూల ప్రాంతాల యువతకు ఉపయోగపడేలా టీ హబ్లోని కీబూర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆన్లైన్ శిక్షణ ద్వారా నైఫుణ్యాన్ని పెంపొందించడాన
శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద విగ్రహం, 216 అడుగుల ఎత్తు ఉన్న శ్రీ రామానుజుల విగ్రహం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ విగ్రహం ఏర్పాటు చేసిన శ్రీరామనగరం తెలంగాణా రాష్ట్రానికి �
నిజామాబాద్ : సినీ నటి అక్కినేని అమల గొప్ప మనసు చాటుకున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని ఖంద్గాం ప్రాథమికోన్నత పాఠశాలకు అక్కినేని అమల రూ. 50 వేల ఆర్థిక సాయం అందించారు. ఈ మేరకు ఆ పాఠశాల ప్
హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ పరీక్ష ఫీజు గడువును పొడిగించింది. ఇటీవల వచ్చిన సెలవుల దృష్ట్యా, విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఇంటర్ బోర్డు ప్ర
ఊళ్లల్లో తాటి కల్లు, ఈతకల్లుకున్న క్రేజ్ చెప్పనక్కర్లేదు. కానీ ఇప్పుడు జీలుగు కల్లు ఫేమస్ అవుతోంది. వేప కల్లు తెలుసు.. చింతకల్లు గురించి ఈ మధ్యే విన్నాం..కానీ ఈ జీలుగు కల్లు ఏంటని ఆశ్చర్య
హైదరాబాద్ : హైదరాబాద్కు చెందిన స్టార్టప్ కంపెనీ గ్రావ్టన్ మోటార్స్ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీ బృందానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ కేటీఆర్ అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఈ కంపెనీ తెలంగాణల�
నాగర్కర్నూల్ : తెలంగాణకు అన్యాయం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మోదీకి రామానుజాచార్యులు కలలో వచ్చి అన్ని రాష్ట్రాలన
హైదరాబాద్ : భక్త రామదాసు తెలంగాణ గర్వించదగిన వాగ్గేయ కారుడని సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ పైన ఉన్న ప్రముఖ వాగ్గేయకారుడు భద్రాచల రామదాసు విగ్రహం వద్ద వారి
పెద్దపల్లి : సంచార జాతుల సంక్షేమానికి కృషి చేస్తుంది సీఎం కేసీఆర్ మాత్రమే కృషి చేస్తున్నారని తెలంగాణ పూసల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గుడ్ల సమ్మయ్య పేర్కొన్నారు. పెద్దపల్లి పట్టణంలోని అమర్ నగర్ చౌరస్తా�
హైదరాబాద్ : ప్రభుత్వ రంగంలో పేదలకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ఆరోగ్య శ్రీ కింద క్యాన్సర్ చికి
కేంద్ర ప్రభుత్వం రైల్వేలో రాష్ర్టానికి తీరని అన్యాయం చేస్తుంటే రాష్ర్టానికి చెందిన నలుగురు బీజేపీ ఎంపీలు ఉండి ఏం చేస్తున్నట్టు అని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ప్రశ్న