హైదరాబాద్: మన ఊరు – మన బడి విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. తాజాగా దానికి సంబంధించి విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాల్లో మన ఊరు – మన బడి, పట్టణాల్లో మన బస్తీ – మ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో రాష్ట్రానికి కొత్త రైళ్లు లేవు.. కొత్త రైల్వే లైన్లు లేవు.. కేవలం పాత లైన్ల ఆధునికీకరణ, ఎలక్ట్రిఫికేషన్కు తప్ప కొత్తగా కేటాయింపులు ఏవీ లేవు. కేంద్రం క�
హాలియా : పేద ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భరత్ కుమార్ అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా నిర్మించిన తలప�
ఆదిలాబాద్ : బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్లో రూ.3.5 కోట్లతో నిర్మించనున్న రవాణా శాఖ కార్యాలయ భవనానిక�
రాజన్న సిరిసిల్ల : నేత కార్మికులను కేంద్రం మోసం చేసే ప్రయత్నం చేస్తోందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వస్త్ర పరిశ్రమపై జీఎస్టీని పెంచడంపై కేంద్రానికి వ్యతిరేకగా �
వరంగల్ : రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరానికి గిరిజనులకు 12,304 కోట్ల రూపాయలను బడ్జెట్ కేటాయిచింది. అయితే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న గిరిజనుల కోసం 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.8,400 కో�
హైదరాబాద్ : ఈ నెల 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చింతల్, ఇక్రిసాట్ లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్
వరంగల్ : తెలంగాణ పోరాట యోధుల చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గురువారం తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు, కడవెండి ముద్దు బిడ్డ, దొడ్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే క్రీడా హబ్గా మరబోతుందదని క్రీడా, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. భోపాల్లో 25.11.2021 నుంచి 10.12.2021 వర
గంగవ్వ.. పల్లె పాటకు పర్యాయపదం. ఆమె పాడితేనే ఊళ్ల బతుకమ్మ. ఆమె స్వరం వినిపిస్తేనే పొలంలో పని. నాడు.. సౌదీకి వెళ్లిన భర్త కోసం క్యాసెట్లో పాట రికార్డింగ్ చేసి పంపితే, నేడు.. పల్లె పదాల అభిమానులను ఉత్సాహ పరిచ�
‘75 స్టూడెంట్ శాటిలైట్ మిషన్’లో భాగస్వామ్యం హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 2 ఘట్కేసర్ రూరల్: రంగారెడ్డి జిల్లా వెంకటాపూర్లోని అనురాగ్ విశ్వవిద్యాలయం మరో మైలురాయిని దాటింది. ఆజాదీకా అమృత్ మహో