కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధుల కేటాయింపులో మొండిచేయి చూపడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం హైదరాబాద్తోపాటు పలు జిల్లాల్లో టీఆర్ఎస్వీ, వామపక్ష, ప్రజాసంఘాల
‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నది. మరి ప్రైవేట్ కంపెనీల్లో ఎస్సీ, ఎస్టీలకు, మహిళలకు రిజర్వేషన్లు ఉంటాయా? అన్ని పీఎస్యూలు అదానీ, అంబానీలకు ప�
రాజ్యాంగం మార్పుపై దేశంలో చర్చ జరగాలన్న సీఎం కేసీఆర్ ప్రకటనతో బీజేపీ, కాంగ్రెస్లో కలవరం మొదలైందని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సీఎం ప్రకటనతో ఏం చేయాలో అర్థంకాక ఆ పార్టీల నేతలు పిచ్చిప�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తిన్నది అరగక దీక్ష చేస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీలు విమర్శించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని బీజేపీ ఖూనీ చేసిందని, తన రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని వాడుక
ఆసియాలోనే అతిపెద్దదైన మేడారంలోని సమ్మక్క-సారలమ్మ గిరిజన జాతరకు దేశ నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో రానున్నారని, వారు మెచ్చేలా రవాణా సౌకర్యం కల్పిస్తామని టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు
పిట్ట కొంచెం.. కూత ఘనం అన్న చందంగా.. హైదరాబాద్కు చెందిన ఓ పిల్లగాడు అతి చిన్న వయస్సులోనే అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఇంటర్నెట్ ఓ సమాచార భాండాగారం అన్న సంగతి తెలిసిందే. కొందరు దానిని దుర్వినియోగం చేస్తుం
ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం ఆల్ టైం రికార్డు సాధించి, దేశంలోనే మూడో స్థానంలో నిలిచిందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. వానకాలం సీజన్లో ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడూ లేనంతగా అత్యధి�
అమెరికాకు చెందిన ప్రముఖ హెల్త్కేర్ టెక్నాలజీ సేవల సంస్థ ‘ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్' తెలంగాణలో తన సేవలను విస్తరించనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే కరీంనగర్, హైదరాబాద్లో గ్లోబల్ డెలివరీ సెంటర�
కొవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ పంపిణీలో తెలంగాణ అన్ని రాష్ర్టాల కన్నా ముందున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలోకి వలసలు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో లక్ష్యానికి మించి టీకాల పంపిణీ జరుగుతున్న�
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో మాదిగలకు తీరని అన్యాయం జరుగుతున్నదని టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి దేవని సతీశ్మాదిగ అన్నారు. గురువారం సాయంత్రం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల �
కొత్త సచివాలయంలో ఇంటీరియర్ డిజైన్లు తెలంగాణ వైభవానికి ప్రతీకగా ఉండాలని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా సచివాలయ నిర్మాణం
లైంగిక వేధింపులు- వివక్ష- గృహహింస.. ఇవన్నీ కనిపించే శత్రువులు. ఇలాంటి వాటి విషయాల్లో ఆమె అప్రమత్తంగా ఉండగలదు. పరిస్థితి అదుపు తప్పితే ఎదిరించి పోరాడనూ గలదు. క్యాన్సర్ అలాకాదే! ఒంట్లో ఓ మూలన చిన్నగా మొదలవు�
హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా 2421 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. కరోనా నుంచి మరో 3980 మంది బాధితులు తాజాగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్