హైదరాబాద్ : తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు వేలకోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో రాజేశ్ ఎక్స్పోర్ట్స్ భారీగా పెట్టు�
హైదరాబాద్ : రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. సంగారెడ్డి కలెక్టర్శరత్, నల్లగొండ కలెక్టర్ రాహుల్ శర్మ, గద్వాల కలెక్టర్గా కోయ శ్రీ�
హైదరాబాద్ : రాష్ట్రంలో సోమవారం నుంచి పాఠశాలలను పునః ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. సెలవులు పొడిగింపు లేదని స్పష్టం చేశారు. రాష్ట్రవ�
నిజామాబాద్ : కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే నిజామాబాద్ జిల్లా పర్యటనకు హాజరైన సందర్భంగా ఆదివారం జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, పోలీస్ కమిషనర్ కె ఆర్ నాగరాజు స్థానిక రోడ్లు – భవనాల �
హైదరాబాద్ : తెలంగాణ సాహితీ సౌరభాలను ‘విశ్వంభర’తో విశ్వవ్యాపితం చేసి, తెలుగు కవితను మహోన్నత స్థాయిలో నిలిపిన కవి సింగారెడ్డి నారాయణరెడ్డి (సినారె) అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. జ్ఞానపీఠ్ అ
హైదరాబాద్ : వాతావరణ శాఖ రైతులకు శుభవార్త చెప్పింది. తెలంగాణలోకి సోమవారం నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలున్నాయని పేర్కొంది. గోవా, కొంకణ్, కర్నాటక ప్రాంతాల్లో శనివారం నాటికి విస్తరించాయని తెలిపిం�
సత్తాచాటిన తెలంగాణ ప్లేయర్ చెన్నై: తెలంగాణ యువ చెస్ ప్లేయర్ పెద్ది రాహుల్ శ్రీవాస్తవ్.. గ్రాండ్మాస్టర్ హోదా దక్కించుకున్నాడు. తద్వారా భారత్ తరఫున 74వ గ్రాండ్మాస్టర్గా నిలిచాడు. ఇటలీలో జరుగుతున
రోడ్మ్యాప్ ఖరారు.. రూ.30 వేల కోట్ల పెట్టుబడులు, 1.2 లక్షల ఉద్యోగాలే లక్ష్యం హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ)ను ప్రొత్సహించేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం రోడ్మ్యాప
గవర్నర్ వ్యవస్థను తాము కించపర్చడం లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. గవర్నర్ మహిళా దర్బార్పై నిజామాబాద్లో శనివారం ఆయన స్పందించారు. గవర్నర్ వ్యవస్ధను రాజకీయంగా వాడుకోవ
శ్రీనగర్ : ద్రబ్గామ్ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారం అందడంతో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి తనిఖీలు చేపట్టారు. దీంతో బలగాలను గమని�
లండన్ : వ్యక్తిగత పర్యటన కోసం లండన్ వచ్చిన తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను ఎన్నారై టీఆర్ఎస్ యూకే ముఖ్య నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సమావేశంలో ఎన్నారై టీఆర్ఎస్ యూకే దాదాపు 12 సంవ�
తెలంగాణ రాష్ట్రానికి అరుదైన గౌరవం దక్కింది. రాష్ట్రానికి చెందిన 19 ఏళ్ల రాహుల్ శ్రీవాస్తవ్ 74వ చెస్ గ్రాండ్ మాస్టర్గా అవతరించాడు. ఇటలీలో జరుగుతున్న కట్టోలికా చెస్ ఫెస్టివల్ 2022లో 8వ గేమ్ను డ్రా చేసుకున్న ర
బాన్సువాడ : పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుందని అనేక మంది మాటలు చెప్పారు తప్ప, పల్లెల కోసం ఎవరూ ప్రణాళిక వేసుకొని పనిచేయలేదు అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుందన
ఖమ్మం : ఇవాళ మన దేశంలో ఏం జరుగుతుందో యువత ఆలోచించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఐటీ, మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. ప్రపంచంలో జరుగుతున్న చర్చ గురించి అందరూ ఆలోచించాలి. నిన్న ప్రార్థన�