బడిగంట మళ్లీ గణగణమని మోగుతున్నది! కరోనా రెండేండ్ల పాటు కకావికలు చేసిన తర్వాత సోమవారం బడులు మళ్లీ తెరుచుకొని విద్యార్థులతో కళకళలాడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 41,392 పాఠశాలల్లో 59 లక్షలకు పైగా విద్యార్�
ఒక ప్రాంతీయ ఆకాంక్షల నేపథ్యంలో చూసినప్పుడు తెలంగాణ విషయంలో కేసీఆర్ లాంటి ఉద్యమ నాయకులే ప్రజల ఆశలను నెరవేరుస్తారు. రాష్ట్ర, దేశాభివృద్ధే ఎజెండాగా అడుగులు వేస్తారు. ఇది చరిత్ర చెప్తున్న సత్యం. అందుకు సజీ
లంగాణ సంసృతి, సంప్రదాయాలకు ప్రపంచ దేశాలలో ప్రత్యేక గుర్తింపు ఉందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. కుటుంబ సభ్యులతో కలిసి లండన్ పర్యటనలో ఉన్న మంత్రి తలసాని శ్రీనివాస్�
జాతీయ స్థాయిలో జరిగే మహిళల ఫుట్బాల్ టోర్నమెంట్ కోసం తెలంగాణ రాష్ట్రం జట్టును ప్రకటించింది. మహిళల అండర్ 17 నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో తలపడే జట్టును తెలగాణ ఫుట్బాల్ అసోసియేషన్ (టీఎఫ్ఏ) ప్రకటించిం
హైదరాబాద్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో బూస్టర్ డోస్కు అనుమతివ్వాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ బీఏ.4, బీఏ.5 కేసులు పె�
మేడ్చల్ మల్కాజిగిరి : పచ్చదనంలో తెలంగాణ దేశంలో నే నంబర్ వన్గా నిలిచిందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీలలో పలు అభివృద్ధి పనులను మ
Schools | రాష్ట్ర వ్యాప్తంగా బడిగంట మోగింది. వేసవి సెలవుల అనంతరం పాఠశాలులు (Schools) పునఃప్రారంభమయ్యాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలోని 41,392 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తిరిగి
నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. వేసవి సెలవుల పొడిగింపు లేదని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి స్పష్టత ఇవ్వటంతో రాష్ట్రంలోని 41,392 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు సోమవారం తెరుచుకోనున్నాయి. 59 లక�
అంతర్జాతీయ బహుళజాతి కంపెనీలకు నెలవుగా భాసిల్లుతున్న తెలంగాణ.. పెట్టుబడులను ఆకర్షించడంలో జోరుగా ముందుకు సాగుతున్నది. దేశంలోకి పెట్టుబడులను ఆకర్షించడంలో అన్ని రాష్ర్టాల కంటే ముందున్న తెలంగాణకు గత రెండ�
అడ్వాన్స్డ్ హైటెక్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగానికి చెందిన దిగ్గజ సంస్థ రాజేశ్ ఎక్స్పోర్ట్స్ (ఎలెస్ట్) తెలంగాణలో రూ.24 వేల కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చినట్టు రాష్ట్ర మున్సిపల్, ఐటీ, ప
దేశానికి, రాష్ర్టానికి కాంగ్రెస్, బీజేపీలు అన్యాయం చేశాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డా రు. 5వ విడుత పల్లె ప్రగతిలో భాగంగా
తెలంగాణ రాష్ర్టానికి బకాయి ఉన్న రూ.1400కోట్లు విడుదల చేయకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కిరికిరి పెడుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆదివారం మండలంలోని పత్తిపాక
ధర్మసాగర్, జూన్ 12: ఉపాధి హామీ పనులు భేష్గా జరుగుతున్నాయని జాతీయ గ్రామీణ అభివృద్ధి అధికారుల బృందం పేర్కొంది. ఆదివారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని కరుణాపురం కమ్యూనిటీ భూమిలో గ్రామంలో నీటి నిల్�