TS Ed CET-2022 | బీఈడీ ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్సెట్ దరఖాస్తు గడువును పొడిగించినట్లు ఎడ్సెట్ కన్వీనర్ తెలిపారు. ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 22 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. �
హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి వర్షం కురిసింది. నాంపల్లి, బషీర్బాగ్, అబిడ్స్, కోఠి, బేగంపేట, సుల్తాన్బజార్, కాచిగూడ, అంబర్పేట, గోల్నాకతోపాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఎల్�
చేర్యాల, జూన్15 : దేశంలోని అన్నిరాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకపోతుందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. బుధవారం పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా �
హైదరాబాద్ : రాష్ట్రంలో వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్లకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న 1,326 డాక్టర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. 751 స�
Sai Pallavi | తెలంగాణ ఆడపడుచుగా.. అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకున్న నటి సాయిపల్లవికి నమస్తే తెలంగాణ దినపత్రిక కార్టూనిస్ట్ మృత్యుంజయ అదిరిపోయే గిఫ్ట్ను కానుకగా అందించారు. మృత్యుంజయ పెయింట�
సిద్దిపేట, జూన్ 15 : సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఎనిమిది సంవత్సరాల కాలంలోనే దేశానికి అన్నం పెట్టే ధాన్యాగారంగా అభివృద్ధి సాధించింది. మార్కెటింగ్ వ్యవస్థలో రిజర్వేషన్స్ తెచ్చిన ఘనత సీఎం �
సిద్దిపేట : రాష్ట్రంలో ఎక్కడా లేని విదంగా గౌరవెల్లి నిర్వాసితులకు ఎకరానికి రూ. 15 లక్షల పరిహారం ఇస్తున్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు తెలిపారు. ఇప్పటి వరకు 97.82 శాతం భూసేకరణ జరిగిందని, రూ. 200 �
సూర్యాపేట : ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశానికి కావాల్సింది ప్రత్యామ్నాయ పార్టీలో, ప్రభుత్వాలో కాదు.. ప్రత్యామ్నాయ ఎజెండా అవసరమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. అందుకోసం యావత
రాజన్న సిరిసిల్ల : ఈ మూడు నెలల పాటు ప్రణాళికబద్ధంగా కష్టపడి చదివి.. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఉద్యోగార్థులకు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. మొబైల్స్ వాడకాన్ని
మిల్లుల్లో ధాన్యం బస్తాల లెక్కల్లో తేడా ఉన్నదని, మరికొన్ని మిల్లుల్లో లెక్కింపునకు అనుగుణంగా ధాన్యం బస్తాలు లేవనే సాకుతో ఈ నెల 7వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని మిల్లుల నుంచి సీఎమ్మార్ తీసుకోవడాన�
రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టుల భర్తీని ఏడాదిలోపే పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. గతంలో రెండు, మూడేండ్లు కొనసాగిన ఈ ప్రక్రియను కేవలం ఏడాదిలోపే పూర్తిచేసేందుకు చర్యలు చేపడుతున్నది.
తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలకు దీటు గా నిలుస్తున్నాయని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మం
అబద్ధం గాడిద మాంసం తీసుకొంటే లైంగిక సామర్థ్యం పెరుగుతుందంటూ ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో నమ్ముతున్నారు. దేశవ్యాప్తంగా గాడిదలను తీసుకొచ్చి వధించి మాంసాన్ని విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో ఒ�
వ్యవసాయ రంగానికి సంబంధించిన డాటా మేనేజ్మెంట్ పాలసీని రాష్ట్ర ఐటీ శాఖ రూపొందిస్తున్నది. ఇప్పటివరకు దేశంలో ఇలాంటి పాలసీని ఎవరూ తీసుకు రాలేదు. వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు ఉపకరించే డాటా సేకరించి