సాయుధ బలగాల్లో నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం అగ్గి రాజేసింది. యువకుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసకర ఘటన చోటుచేసుకుంది. అయితే తాము
హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): ఫాదర్స్డే సందర్భంగా ఈ నెల 19న టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఐదేండ్ల లోపు పిల్లలతో కలిసి ప్రయాణించే తల్లిదండ్రులకు అన్ని బస్ సర్వీస్ల్లో ఆ ఒక్కరోజు ఉచిత ప�
తెలంగాణ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత సీజే జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ కానున్నారు. ఈ మేరకు తెలంగాణ సహా ఆరు హై
ఈ ఏడాది హజ్ యాత్రకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు హాజ్కమిటీ చైర్మన్ మహ్మద్సలీం వెల్లడించారు. యాత్రికుల కోసం హైదరాబాద్లోని నాంపల్లిలోని హజ్ హౌస్లో ఏర్పాటు చేసిన హజ్ క్యాంప్లోని �
రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాల ప్రభావం బలంగా ఆవరించి ఉన్నది. దాంతో వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, నాగర్కర్నూల్, నల్లగొండ, వికారాబాద్, సంగారెడ్డి, యాదాద్�
ఆర్మీ ఉద్యోగాల భర్తీ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తు నిరుద్యోగులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతున్న నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం దాదాపు పది �
వచ్చే ఎన్నికల్లో అధికారం తమదేనని బీరాలు పలుకుతున్న తెలంగాణ బీజేపీ నేతల ఆశలపై ప్రధాని మోదీ నీళ్లు చల్లారు. ఆయన ఇటీవల హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా తనను కలిసే అవకాశం దక్కని కార్పొరేటర్లను ఢిల్లీ పిలిపిం�
నిరుద్యోగులకు తెలంగాణ సర్కారు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో మరో 10 వేల ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఇందులో గురుకులాల్లోనే మొత్తం 9,096 పోస్టులున్నాయి.
రానున్న రెండు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రానికి ‘ఎల్లో అలర్ట్’ జారీ చ
హైదరాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సెటైరికల్ ట్వీట్ చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న కీలక నిర్ణయాలను కేటీఆర్ తప�
సర్కార్ బడులు సరికొత్తగా మారుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘మన ఊరు/ బస్తీ- మన బడి’ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలే మారిపోతున్నాయి. పాఠశాలలను బలోపేతం చేసి ప్రైవేట
టీఎస్ ఐ-పాస్తో పుంజుకున్న పారిశ్రామిక ప్రగతి 10 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ-ఉపాధి అవకాశాలు ఎంఎస్ఎంఈ ఈపీసీ, బిల్మార్ట్ ఫిన్టెక్ సంయుక్త అధ్యయనంలో వెల్లడి అభివృద్ధిలో తెలంగాణ శరవేగంగా దూస
ఆ పార్టీ నేతలు మోదీ ఇంటి ముందు ధర్నా చేయాలి కాంగ్రెస్ దివాళా తీసింది.. బీజేపీ గ్రాఫ్ పడిపోతున్నది ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అల్లర్లకు ఈ పార్టీల కుట్ర శాంతిభద్రతల పరిరక్షణలో రాజీపడబోం రాష్ట్ర కార్మిక