సర్కార్ బడులు సరికొత్తగా మారుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘మన ఊరు/ బస్తీ- మన బడి’ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలే మారిపోతున్నాయి. పాఠశాలలను బలోపేతం చేసి ప్రైవేట
టీఎస్ ఐ-పాస్తో పుంజుకున్న పారిశ్రామిక ప్రగతి 10 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ-ఉపాధి అవకాశాలు ఎంఎస్ఎంఈ ఈపీసీ, బిల్మార్ట్ ఫిన్టెక్ సంయుక్త అధ్యయనంలో వెల్లడి అభివృద్ధిలో తెలంగాణ శరవేగంగా దూస
ఆ పార్టీ నేతలు మోదీ ఇంటి ముందు ధర్నా చేయాలి కాంగ్రెస్ దివాళా తీసింది.. బీజేపీ గ్రాఫ్ పడిపోతున్నది ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అల్లర్లకు ఈ పార్టీల కుట్ర శాంతిభద్రతల పరిరక్షణలో రాజీపడబోం రాష్ట్ర కార్మిక
ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ చిచ్చు పెట్టే కుట్ర చేస్తున్నాయా? టీఆర్ఎస్ సర్కారును రాజకీయంగా ఎదుర్కొనలేని ఆ పార్టీలు అల్లర్లకు పూనుకొంటున్నాయా?
రుతి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించడంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో వానలు పడ్డాయి. 22 జిల్లాలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. గురువా�
దక్షిణ భారతమంటే మద్రాసే. ‘మద్రాస్ ఇడ్లీ, ఇమ్లీ కా పానీ బస్ అంతే..’ అన్న దాన్ని చెరిపేయడానికి ‘తెలుగుదేశం’ పేరిట (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్)లో 80వ దశకంలో ఓ రాజకీయ పార్టీ ఆవిర్భవించాల్సి వచ్చింది. ఆ సమయంలో కూడా హ�
12 జూన్ 2022: తెలంగాణలో పెట్టుబడుల విషయంలో ఒక చారిత్రాత్మకమైన దినం. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఒకటి అయిన ఎలెస్ట్ కంపెనీ తెలంగాణలో రూ.24,000 కోట్ల పెట్టుబడితో ప్రపంచస్థాయి డిస్ప్లే ఫ్యాబ్ యూనిట్ను ప్రారంభించ�
95 శాతం ఉద్యోగాలు స్థానికులకే.. చిత్తశుద్ధితో చదివితే లక్ష్యసిద్ధి సులువు ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు నిపుణ ఆధ్వర్యంలో యువతకు దిశానిర్దేశం అవగాహన కల్పించిన మల్లవరపు బాలలత, వేప అకాడమీ డైరెక్టర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బడిబాట కార్యక్రమంతో సర్కారు బడులు సరికొత్త కళను సంతరించుకొంటున్నాయి. రోజురోజుకు విద్యార్థుల ప్రవేశాలు పెరుగుతున్నాయి. అతి తక్కువకాలంలోనే అడ్మిషన్లు లక్ష�
రాష్ట్రంలోకి ఈసారి నైరుతి రుతుపవనాలు 5 రోజులు ఆలస్యంగా వచ్చినప్పటికీ ఘనంగానే ఎంట్రీ ఇచ్చాయి. వీటి ఆగమనంతో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. గత 24 గంటల్లో అన్ని జిల్లాల్లో వానలు కురిశాయి.
ఉపాధి కల్పనలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని, జీఎస్డీపీలో ముందంజలో ఉన్నదని మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. టీఎస్-ఐపాస్ ద్వారా ఎనిమిదేండ్లలో 19 వేల పరిశ్రమలను స్థ
రాష్ట్రంలో మరో 1,326 పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కారు శ్రీకారం చుట్టింది. మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు 1,326 డాక్టర్ పోస్టుల భర్తీకి బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే గ్రూప్-1
తెలంగాణలో భూ రికార్డుల నిర్వహణ, ధరణి పోర్టల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సేవలు అద్భుతంగా ఉన్నాయని పంజాబ్ రాష్ర్టానికి చెందిన ఐఏఎస్ అధికారుల బృందం ప్రశంసించింది. ‘ధరణి’పై అధ్యయనం చే