Minister Gangula | తెలంగాణ ప్రభుత్వం ప్రయాణికుల భద్రత కోసం పటిష్ట చర్యలు తీసుకుంటుందని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్లోని ఆర్టీసీ-2 డిపో ఆవరణలో ప్రభుత్వం కొత్తగా కొనుగోలు చేసిన ఆధున�
Shambhaji Raje | ముఖ్యమంత్రి కేసీఆర్తో ఛత్రపతి శివాజీ 13వ వారసుడు శంభాజీ రాజే భేటీ గురువారం భేటీ
అయ్యారు. ప్రగతి భవన్లో మర్యాదపూర్వకంగా భేటీ జరిగింది. ఈ సందర్భంగా ప్రగతి భవన్కు వచ్చని శంభాజీ రాజేకు సీఎం కేసీఆర్�
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలను రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి తప్పు పట్టారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున ప్రజాస్వామ్య విలువలను కాలరాసే విధంగా గవర్నర్ మాట్లా
Governor Tamilisai | శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్ ఎన్నో రంగాల్లో దూసుకుపోతున్నదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. వైద్య, ఐటీ రంగాల్లో నగరానికి ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పారు.
కంటివెలుగు శిబిరాలు ఐదో రోజూ జోరుగా కొనసాగాయి. బుధవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏర్పాటుచేసిన క్యాంపులు పరీక్షలు, అద్దాలు తీసుకునేందుకు వచ్చిన వారితో కిటకిటలాడాయి.
రాబోయే పదేండ్లల్లో రాష్ర్టాన్ని మరింత అభివృద్ధిపథంలో నడిపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ వెల్లడించారు.
జాన్పహాడ్ దర్గాను సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి సహకారంతో మరింత అభివృద్ధి చేస్తామని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు.
నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలంలోని డబిల్పూర్లో రూ. 3.18 కోట్లతో బీటీ రోడ్డు పనులు , రాయిలాపూర్లో రూ.64 లక్షలతో చేపట్టిన బీట
దేశ ప్రజల ఆకాంక్ష మేరకే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారని, పార్టీ ప్రారంభించిన అనతికాలంలోనే దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నదని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన