తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సతీశ్చంద్రశర్మను ఢిల్లీ హైకోర్టు సీజేగా బదిలీ చేశారు. ఈ మేరకు సుప్రీ�
తెలంగాణ ఏర్పడ్డాక పల్లెలన్నీ ‘సిరి’మల్లెలయ్యాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా గ్రామాలకు నిధుల వరద పారుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా ఈ ఎనిమిదేండ్లలో గ్రామీణ లబ్ధిదార�
తెలంగాణలో తయారవుతున్న వైద్య పరికరాలకు విదేశాల్లోనూ గిరాకీ పెరుగుతున్నది. వీటిని దిగుమతి చేసుకొనేందుకు పలు దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. తాజాగా ప్రపంచంలోనే అత్యంత పటిష్ఠమైన ప్రజారోగ్య వ్యవస్థను కలిగి ఉ�
రాష్ట్రంలో పట్టణీకరణ వేగంగా వృద్ధి చెందుతున్నది. దేశంలోని ఇతర రాష్ర్టాలతో పోల్చి చూస్తే తెలంగాణ పట్టణీకరణలో రెండున్నర దశాబ్దాలు ముందున్నది. 2025 నాటికి రాష్ట్రంలో పట్టణ జనాభా 50 శాతానికి చేరుకొనే అవకాశం ఉ�
హైదరాబాద్ : రాష్ట్రంలో నైరుతి రుతు పవనాలు చురుగ్గా ఉన్నాయి. దీంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 23 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమ, మంగళవారా�
Telangana | రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురువొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ద్రోణి కర్ణాటక ఉత్తర ప్రాంతం నుంచి తమిళనాడు
రాష్ట్రంలో నీటిపారుదల రంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని, నేడు వ్యవసాయ రంగంలో రైతు రాజుగా మారాడంటే దానికి కారణం ముఖ్యమంత్రి కేసీఆరేనని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. కల్లూర�
రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్నది. శనివారం 24,686 మందికి పరీక్షలు చేయగా.. 247 మందికి పాజిటివ్గా తేలింది. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 157, రంగారెడ్డిలో 60, మేడ్చల్ మల్కాజిగిరిలో 13 కేసులు వెలుగు చూశా�
హైదరాబాద్ : తెలంగాణలో రాబోయే ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి మహబూబ�
తెలంగాణ రాష్ట్ర సర్కారు అందిస్తున్న స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. రామగుండం మున్సిపల్ కార�
నిజామాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ స్కీమ్ ద్వారా దేశ యువతను అంధకారంలోకి నెట్టేసే ప్రయత్నం జరుగుతుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. దేశం కోసం సేవ చేసే ఆ�
గ్రూప్ 1,2,3,4 ఉద్యోగాలకు పోటీ పడుతున్న అభ్యర్థుల కోసం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ ఇస్తున్నట్లు జగిత్యాల జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి సాయిబాబా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జ
మరోసారి బీజేపీ విష ప్రచారం సైనికుల త్యాగాలనూ వాడుకొంటున్నవాళ్లదా? సైన్యంలో చేరి సేవ చేయాలనుకొంటున్నవారిదా? కేంద్ర ఇంటెలిజెన్స్ ఎందుకు హెచ్చరించలేదు? బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అల్లర్లకు ఎవరు కారణం? అగ
చిన్న సూత్రంతో మెరుగైన ఫలితాలు సైబర్ సెక్యూరిటీ నిపుణుల సూచన హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో ఏది నిజమో, ఏది అబద్దమో తెలుసుకోవడం అత్యంత క్లిష్టంగా మారుతున్నది. అసలు విషయాన�
విద్యార్థుల్లో నైతిక విలువల పెంపునకు ప్రాధాన్యం హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకు