Harish Rao | వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి నివేదికను మంత్రి హరీశ్రావు విడుదల చేశారు. వైద్యరంగానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని హరీశ్�
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులకు వినోదాన్ని అందించేందుకు ‘టీఎస్ఆర్టీసీ రేడియో’ సేవలు అందుబాటులోకి వచ్చాయి. శనివారం బస్భవన్లో ఎండీ సజ్జనార్ కూకట్పల్లి డిపో బస్సులో ఈ రేడియోను ప్రారంభించారు.
Gadwal | జోగుళాంబ గద్వాల జిల్లా టీటీదొడ్డి గ్రామంలో అంతర్ రాష్ట్ర పొట్టేళ్ల పందెం పోటీలు పోటాపోటీగా జరిగాయి. స్థానిక గుండ్ల భీమరాయుడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఈ పోటీలను నిర్వహించారు.
Nanded BRS Meeting | ఈ నెల 5వ తేదీన నాందేడ్లో బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సభా ఏర్పాట్లను ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే బాల్క సుమన్, జోగు రామన్న, హన్మంత్ షిండే, సివిల్ సప్లయి కా�
టెక్నాలజీ పరంగా భారత్ ఇంకా వెనుకబడి ఉన్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. జనాభాకు తగ్గట్టుగా అభివృద్ధి సాధించడంలో చైనా ఆదర్శమని చెప్పారు. ఇన్నోవేషన్ రంగంలో తెలంగాణ ముందు వరుసలో
ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. హెలిక్యాప్టర్ ద్వారా ఉదయం 8.45 గంటలకు కలెక్టరేట్ సముదాయానికి చేరుకుంటారు.
త్వరలో బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయి. ఇతర పార్టీల నేతలు అనేకమంది టచ్లో ఉన్నారు. రాష్ట్రంలో కమలానికి తిరుగులేదు’ అంటూ ఆ పార్టీ నేతలు చెప్పేవన్నీ ఒట్టివేనని తేలిపోయాయి.