హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా సోమవారం రాత్రి వానలు దంచికొట్టాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్ జంటనగరాలతో పాటు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా జగిత్యాల జిల్లా సారంగాపూర్లో 12.9 సెం�
నిర్మల్ : నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు గత వారం రోజులుగా చేస్తున్న శాంతియుత నిరసనకు తెర పడింది. సోమవారం అర్ధరాత్రి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జరిపిన చర్చలు ఫలప్రదమయ్యా�
తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలోనే మొట్టమొదటి మెడికల్ కళాశాల మహబూబ్నగర్లో మంగళవా రం 150 మంది డాక్టర్లు గ్రాడ్యుయేషన్ పట్టా అందుకోనున్నారని మహబూబ్నగర్ ప్రభుత్వ మెడికల్ క ళాశాల డైరెక్టర్ డాక్టర
రాష్ర్ట అప్పులు.. పరిమితికి లోబడే ఉన్నట్టు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదికలో మరోసారి నిర్ధారించింది. ఆర్బీఐ విడుదలచేసిన జూన్ నివేదికలో.. తెలంగాణ చేసిన అప్పు ఎఫ్ఆర్బీఎం పరిమితికి లోబడే ఉన్నట
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు తెలంగాణ మీదుగా సముద్రమట్టానికి 0.9 కి�
ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గత ఎనిమిదేండ్లలో దాదాపు పదిహేను సార్లు సొంతరాష్ర్టానికి వెళ్లారు. వెళ్లిన ప్రతిసారీ వేల కోట్ల నిధులు తన రాష్ర్టానికి కుమ్మరిస్తూ వచ్చారు. 2015 నుంచి 2020 మధ్యన కేం�
హైదరాబాద్ : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు తెలంగాణ మీదుగా సముద్రమట్టాని
హైదరాబాద్ : ఇంజినీరింగ్ కాంట్రాక్టర్స్ దేశ సంపద నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. దేశ నిర్మాణంలో ప్రధాన భూమిక వహిస్తున్న కాంట్రాక్టర్లకు, ప్రభుత్వ ఇంజినీరింగ్ విభాగాల అధికారుల మధ్య పారదర్శకత, సామ�
శంకర్పల్లి జూన్ 20 : సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారె రెడ్డి పేర్కొన్నారు. సోమవారం చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్యతో కలిసి �
రేపటి తెలంగాణకు సిరిసిల్ల ప్రగతే ప్రతిబింబమని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ వ్యాఖ్యానించారు. కుల, మత ఆధిపత్యాన్ని తెలంగాణ నేల సహించదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంల�
దేశాన్ని పాలించిన కాంగ్రె స్, ప్రస్తుతం పాలిస్తున్న బీజేపీ ప్రజలకు చేసిందేమి లేదని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. ప్ర జలకు ఏమి చేయని ఆ పార్టీలు టీఆర్ఎస్ ప�
తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సతీశ్చంద్రశర్మను ఢిల్లీ హైకోర్టు సీజేగా బదిలీ చేశారు. ఈ మేరకు సుప్రీ�
తెలంగాణ ఏర్పడ్డాక పల్లెలన్నీ ‘సిరి’మల్లెలయ్యాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా గ్రామాలకు నిధుల వరద పారుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా ఈ ఎనిమిదేండ్లలో గ్రామీణ లబ్ధిదార�
తెలంగాణలో తయారవుతున్న వైద్య పరికరాలకు విదేశాల్లోనూ గిరాకీ పెరుగుతున్నది. వీటిని దిగుమతి చేసుకొనేందుకు పలు దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. తాజాగా ప్రపంచంలోనే అత్యంత పటిష్ఠమైన ప్రజారోగ్య వ్యవస్థను కలిగి ఉ�