జూలై 7నుంచి వారం పాటు నిర్వహించే కాకతీయ ఉత్సవాలకు రావాలని కాకతీయుల వారసుడు కమల్చంద్ర భంజ్దేవ్ను రాష్ట్ర ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ ఆహ్వానించారు. గురువారం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని �
రాష్ట్రంలో కరోనా రోజురోజుకూ పెరుగుతున్నది. రోజువారీ కేసుల సంఖ్య ఐదు వందలకు చేరువైంది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 494 మందికి పాజిటివ్గా తేలింది. పాజిటివిటీ రేటు సైతం 1.71 శాతానికి చేరింది. హైదరాబాద్ జిల్లా
తెలంగాణలో న్యాయవ్యవస్థకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా సహకరిస్తున్నదని, కొత్త జిల్లాల్లో కోర్టులకు, పలు న్యాయాధికారుల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సహకారం మరువలేనిదని హైకోర్టు ప్రధాన న్
ఈ ఏడాది వానకాలం సాగుకు భారీ, మధ్యతరహా, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద మొత్తం 39.35 లక్షల ఎకరాలకు నీటిని అందించాలని సాగునీటిపారుదలశాఖ అధికారులు యోచిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, న
పాపం! వారి ఆశలు అడియాసలయ్యాయి.. అంచనాలు తలకిందులయ్యాయి.. తెలంగాణలో కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకుందామనుకున్నారు. కానీ, పట్టుకుంటేనే షాక్ కొట్టే పరిస్థితి. శాపనార్థాలు పెట్టిన ఆ విద్వేషశక్తులకు ఏ గతి పట్ట
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా మహమ్మారి మళ్లీ విస్తరిస్తున్నది. రోజువారీ కేసుల సంఖ్య ఐదువందలకు చేరువైంది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 494 మందికి పాజిటివ్గా తేలింది. పాజిటివిటీ రేటు సైతం 1.71 శాతానికి పెరిగిం
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ వర్షాలు �
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ క్రీడల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని క్రీడా, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం హైదరాబాద్లోని లాల్ బహదూర్ ఇండోర�
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన నమస్తే తెలంగాణ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దీవకొండ దామోదర్రావు, హెటిరో ఫార్మా వ్యవస్థాపకుడు బండి పార్థసారథిరెడ్డి ఈ నెల 24న తమ పదవీ బ�
Green India Challenge | రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా బంజారాహిల్స్లో కరణ్ అర్జున్ చిత్ర యూనిట్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మూవీ డైరెక్టర్ మోహన్ శ్రీవట్స , హీరో అభిమన్య�
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమలకు కేంద్రంగా తెలంగాణ మారుతున్నదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన ఈవీ, ఎనర్జీ స్టోరేజీ పాలసీతో ఈవీ పరిశ్రమలు రాష్ర్�
మంత్రి హరీశ్రావుతో విదేశీ ప్రతినిధుల భేటీ రాష్ట్రంలో అందుతున్న వైద్యసేవలపై ప్రశంసలు మరో 131 బస్తీ దవాఖానలు: మంత్రి హరీశ్ హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న వైద్యసే
రైతులకు సీఎం కేసీఆర్ తీపికబురు చెప్పారు. వానకాలానికి సంబంధించిన రైతుబంధు సహాయాన్ని ఈ నెల 28 నుంచి రైతులకు అందించనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతూ మిగలకుండా అందరికీ సాయం అందించాలని అధికారులన