నల్లమల పేరు వింటేనే అభయారణ్యంతోపాటు అడవి అందాలు గుర్తుకొస్తాయి. నల్లమల అంటేనే ఒళ్లు పులకరించి పోతుంది. దట్టమైన అరణ్యం, పశుపక్ష్యాదు లు, వన్యమృగాల సోయగాలతో మనసును రంజింపజేస్తుంది.
రాష్ట్ర ఎస్సీ గురుకుల విద్యార్థి అగసర నందిని మరోమారు సత్తాచాటింది. కొలంబియా వేదికగా ఆగస్టు 1నుంచి మొదలయ్యే ప్రతిష్ఠాత్మక జూనియర్ ప్రపంచ అథ్లెటిక్స్ టోర్నీ కోసం భారత జట్టు శిక్షణా శిబిరానికి ఎంపికైంద
అభివృద్ధి, సంక్షేమ ప్రదాత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి కొనియాడారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అధ్యక్షులు కేసీఆర్ను, రాష్ట్ర సర్కారును తిట్టడమే పనిగా పెట్టు�
ఏకగ్రీవంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు శుక్రవారం రాజ్యసభలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ పబ్లికేషన్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దీవకొండ దామోదర్రావు, హెటిరో ఫార్మసీ వ్యవస్థాపకుడు బండ�
బాండ్ల విక్రయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.3 వేల కోట్లు సమీకరించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుమతి ఇచ్చింది. బాండ్ల విక్రయానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతించడం ఈ ఆర్థిక సంవత్సరంలో �
ఈ నెల 28 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానపడే అవకాశం ఉన్న
నాలుగొందల ఏండ్ల కళ.. నకాషీ. దనాలకోట వెంకయ్య నుంచి ఆయన కుమారుడు వెంకటరమణయ్య.. అటునుంచి కొడుకులు, కోడళ్లు, మనవళ్లు.. ఇలా తరాలు మారినా తరగని హంగులతో మెప్పిస్తూనే ఉన్నది. కాల ప్రవాహంలో కష్ట్టనష్టాలు ఎదురైనా.. నకా
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బోనాల ఉత్సవాలను ఎంతో ఘనం�
హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మొన్నటి వరకు మోస్తరు వర్షాలు కురిసినప్పటికీ.. రెండు రోజుల నుంచి ఎండలు దంచికొడుతున్నాయి. ఈ నెలఖారు వరకు వ�
హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం పూర్తి స్థాయి సిలబస్ను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా వల్ల గత రెండేండ్లుగా 30 శాతం సిలబస్ను �
రాజన్న సిరిసిల్ల : రాష్ట్రంలో ఉన్న రెడ్డీలు పేరుకే అగ్రవర్ణాలు.. వీరిలో కూడా చాలా మంది నిరుపేదలు ఉన్నారని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. రెడ్డి సంఘం భవన నిర్మాణానికి
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రెడ్కో చైర్మన్గా వై సతీశ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిలో సతీశ్ రెడ్డి మూడేండ్ల పాటు కొనసాగనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్,