హైదరాబాద్ : ప్రభుత్వ ఆశయం, సీఎం కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పేదరిక నిర్మూలన సంస్థ ముందడుగు వేసింది. ఇప్పటిదాకా విజయవంతమైన టోకు వర్తకం నుంచి.. ఆన్లైన్ ద్వ�
హైదరాబాద్ : బీసీ గురుకులాలు, హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థుల చెంతకు ప్రముఖ విదేశీ విశ్వవిద్యాలయం హార్వర్డ్ పాఠాలు బోధించనున్నారు. బీసీ సంక్షేమ శాఖ, ఉస్మానియా యునివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీ సం�
2 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు సక్సెస్ భాగస్వాములకు శిక్షణ పూర్తి మరో 50 వేల మంది చిన్నారులకు పోషకాహారం హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో అమలైన బాలామృతం ప్లస్ను మరో 7 జిల్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసుల కాల్పుల్లో మరణించిన వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం దబ్బిర్పేటకు చెందిన దామెర రాకేశ్ సోదరుడు రాజుకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఆద
వ్యవసాయంలో రైతును మించిన శాస్త్రవేత్త లేడని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పంటల సాగు చేపట్టాలని పిలుపునిచ్చారు.
నల్లమల పేరు వింటేనే అభయారణ్యంతోపాటు అడవి అందాలు గుర్తుకొస్తాయి. నల్లమల అంటేనే ఒళ్లు పులకరించి పోతుంది. దట్టమైన అరణ్యం, పశుపక్ష్యాదు లు, వన్యమృగాల సోయగాలతో మనసును రంజింపజేస్తుంది.
రాష్ట్ర ఎస్సీ గురుకుల విద్యార్థి అగసర నందిని మరోమారు సత్తాచాటింది. కొలంబియా వేదికగా ఆగస్టు 1నుంచి మొదలయ్యే ప్రతిష్ఠాత్మక జూనియర్ ప్రపంచ అథ్లెటిక్స్ టోర్నీ కోసం భారత జట్టు శిక్షణా శిబిరానికి ఎంపికైంద
అభివృద్ధి, సంక్షేమ ప్రదాత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి కొనియాడారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అధ్యక్షులు కేసీఆర్ను, రాష్ట్ర సర్కారును తిట్టడమే పనిగా పెట్టు�
ఏకగ్రీవంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు శుక్రవారం రాజ్యసభలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ పబ్లికేషన్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దీవకొండ దామోదర్రావు, హెటిరో ఫార్మసీ వ్యవస్థాపకుడు బండ�
బాండ్ల విక్రయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.3 వేల కోట్లు సమీకరించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుమతి ఇచ్చింది. బాండ్ల విక్రయానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతించడం ఈ ఆర్థిక సంవత్సరంలో �
ఈ నెల 28 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానపడే అవకాశం ఉన్న
నాలుగొందల ఏండ్ల కళ.. నకాషీ. దనాలకోట వెంకయ్య నుంచి ఆయన కుమారుడు వెంకటరమణయ్య.. అటునుంచి కొడుకులు, కోడళ్లు, మనవళ్లు.. ఇలా తరాలు మారినా తరగని హంగులతో మెప్పిస్తూనే ఉన్నది. కాల ప్రవాహంలో కష్ట్టనష్టాలు ఎదురైనా.. నకా
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బోనాల ఉత్సవాలను ఎంతో ఘనం�