హైదరాబాద్ : అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా కందగట్ల స్వామి ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్ నారాయణగూడలోని పద్మశాలి భవన్లో సంఘం ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 913 ఓట్లు ఉండగా కందగట్ల స్వామికి 553 ఓట్లు
హైదరాబాద్ : హైదరాబాద్ నగరం నడిబొడ్డున నిర్మితమవుతున్న నూతన సచివాలయం పనులను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. సుమారు 4 గంటల పాటు సెక్రటేరియట్ నిర్మాణ
హైదారాబాద్ : నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ నెల 30 వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫ
జనగామ : రాష్ట్రంలో త్వరలోనే అంగన్వాడీలకు సొంత భవనాలు నిర్మిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. అయితే ఈ భవనాలను ఆయా పాఠశాలల ఆవరణలోనే కట్టాలన
హైదరాబాద్ : రాష్ట్రంలో నైరుతి రుతు పవనాలు బలపడ్డాయి. దీనికి ఉపరితల ద్రోణి ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెల�
Heavy rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గాలులు పశ్చిమ, నైరుతి దిశ నుంచి రాష్ట్రం వైపు వీస్తున్నాయని పేర్కొన్నది
ఓ వైపు కేంద్రం కుట్రలు, మరోవైపు ప్రతిపక్షాల నీచ రాజకీయం, ఇంకోవైపు ధాన్యం కొనుగోలుకు సౌకర్యాల లేమి.. ధాన్యం చేతిలో పట్టుకొని ప్రభుత్వం వైపు ఆశగా ఎదురుచూస్తున్న రైతన్న... ఇలా యాసంగి ధాన్యం కొనుగోలుకు రాష్ట్�
మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ అవకాశాలు కల్పించేందుకు ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్తో రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఒప్పందం కుదుర్చుకొన్నది. దాదాపు 140 రకాల ఉత్ప�
తెలంగాణ షీ టీమ్స్ మోడల్ను పశ్చిమ బెంగాల్ ఆదర్శంగా తీసుకుంది. అక్కడి మహిళల భద్రతకు మన షీ టీమ్స్ అనుసరిస్తున్న విధానాన్ని తెలుసుకునేందుకు ఆసక్తి చూపించింది. ఈ నేపథ్యంలో డార్జిలింగ్కు చెందిన మహిళా ప�
TS EAMCET-2022 | తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ పరీక్షల హాల్ టికెట్లు శనివారం విడుదలయ్యాయి. జూలైలో పరీక్షలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. పరీక్షలకు హాజర�
హైదరాబాద్ : విద్యాశాఖ ఉద్యోగుల వార్షిక ఆస్తి ప్రకటన చేయాలని విద్యాశాఖ సంచాలకులు జారీ చేసిన ఆదేశాలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆదేశాలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇం
హైదరాబాద్ : తెలంగాణ వైద్య, ఆరోగ్య రంగం దేశానికే ఆదర్శంగా మారుతోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. రాష్ట్రానికి చెందిన 13 ప్రభుత్వ ఆసుపత్రులు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ నుంచి నేషనల్ క�