తెలంగాణలో వైకుంఠధామాల నిర్మాణం, పాత వైకుంఠధామాల ఆధునీకరణ శరవేగంగా జరుగుతున్నది. ఇప్పటికే అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలను నిర్మించిన రాష్ట్ర ప్రభుత్వం.. పట్టణాల్లో కొత్తగా రూ.200 కోట్లతో 453 వైకుంఠధామాలను న�
ఓ యువ ఇంజినీర్ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కాడు. వివిధ టాస్క్ల పేరుతో వాళ్లు చెప్పినట్టు చేసి రూ. 8.82 లక్షలు పోగొట్టుకొన్నాడు. ఏపీలోని విశాఖపట్నం జిల్లా తగరపువలసకు చెందిన వ్యక్తి వాట్సాప్ నెంబర్కు ఓ మెసే�
రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రం టూరిజం హబ్గా మారనుందని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. రాచకొండ బుద్ధ విహార ట్రస్టు ఆవిర్భావ సభ రవీంద్రభారతిలో నిర్వహించారు.
Governor Tamilisai | తెలంగాణ రాష్ట అభివృద్ధి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. అన్ని రంగాల్లోనూ అనూహ్య వృద్ధి సాధిస్తున్నదని, అన్ని వర్గాల ప్రజలపై సంక్షేమ వరాలు కురుస్తున్నాయ�
సంక్షేమం-అభివృద్ధి జోడుగుర్రాలుగా రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తున్నదని గవర్నర్ తమిళిసై అన్నారు. యాదాద్రి ఆలయ పునర్ నిర్మాణం ఒక చారిత్రక అద్భుతమని అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాతో నూతన సచివాలయాన్ని నిర్�
ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికమాంద్యం భయంతో అనేక అంతర్జాతీయ కంపెనీలు పెద్ద సంఖ్యలో తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయని, ఇంతటి కష్టకాలంలోనూ తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతున్నదని గవర్నర్ తమిళిసై అన్నారు. 2014 నుంచ
తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న సమ్మిళిత సమగ్రాభివృద్ధి యావత్ దేశానికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ప్రతి రంగంలోనూ దేశం ఆశ్చర్యపోయే విధంగా అద్భుతమైన ప్రగతిని ఆవ�
రాష్ట్రంలోనే మారుమూల జిల్లాగా పేరొందిన ఆదిలాబాద్కు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) టవర్ మణిహారంగా మారనుంది. ఇప్పటికే బీడీఎన్టీ కంపెనీలో 150 మంది ఉద్యోగాలు చేస్తుండగా.. తెలంగాణ సర్కారు ఐటీ టవర్ నిర్మాణాని�
ప్రభుత్వ పాఠశాలలు అంటే ఒకప్పుడు చెత్తా చెదారంతో నిండిన లోగిళ్లు.. పగిలిపోయిన నీటి పైపులు.. విరిగి పోయిన తులుపులు.. కిటికీలు, విద్యార్థుల సంగతి దేవుడెరుగు గురువు కూర్చునేందుకే కుర్చీలు లేని దుస్థితిలో కని�
దేశ వ్యవసాయ రంగంలో తెలంగాణ ధ్రువతారను తలపిస్తున్నది. ప్రతి అంశంలో సత్తా చాటుతూ దేశానికి అన్నపూర్ణగా మారింది. ఆహార ఉత్పత్తుల దిగుబడిలో రాష్ట్రం సత్తా చాటింది.
‘ఎవరెస్ట్' శిఖరం కన్నా ఎత్తయిన ఆలోచనలున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు. ఆయన చేపట్టిన తెలంగాణ ఉద్యమం స్వాతంత్య్ర పోరాటాన్ని మరిపించిందనడంలో సందేహం లేదు.