రాష్ట్రంలోని విద్యావ్యవస్థలో ఎంప్లాయబిలిటీ, ఆంత్రప్రెన్యూర్షిప్, ఎంపవర్మెంట్ అనే 3ఈ సూత్రం ఆధారంగా పాఠ్యాంశాలు, మూల్యాంకనంలో మార్పు లు చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి సూ�
వానకాలం ధాన్యం కొనుగోళ్లు నల్లగొండ జిల్లాలో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అక్టోబర్ 22 నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాగా ఇప్పటి వరకు 3,77,170 మెట్రిక్ టన్నులను జిల్లా యంత్రాంగం కొనుగోలు చేసింది.
దేశంలో అన్ని రాష్ర్టాల్లో విద్యుత్ కోతలు ఉన్నాయని, కోతలు లేకుండా 24గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రం తెలంగాణే అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు.
కేంద్ర ప్రభుత్వం గవర్నర్ల వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నదని, ఆ వ్యవస్థ ద్వారా విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాల పాలనలో జోక్యం చేసుకుంటున్నదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి మండిపడ్�
మహిళల భద్రత కోసమే ప్రభుత్వం షీ టీంలను ఏర్పాటు చేసిందని మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఆల్ఫోర్ జూనియర్ కళాశాలలో పోలీసుల ఆధ్వర్యంలో షీ టీం సేవలపై సోమవారం అవగాహన కల్పించారు.
BRS Party | అమెరికా, ఖతార్ పర్యటనల అనంతరం సోమవారం ప్రగతి భవన్లో బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల మంత్రి కేటీఆర్తో సమావేశమయ్యారు. మహేష్ బిగాల కేటీఆర్తో వివిధ
CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి బయల్దేరారు. బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ బయల్దేరి వెళ్లారు. ఈ నెల 14వ తేదీన ఢిల్లీలోని సర్దార్పటేట్ మార్గ్లో బీఆర్ఎస్(భారత రాష్ట్ర
BRS Party | ఢిల్లీలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్(భారత రాష్ట్ర సమితి) కార్యాలయాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. ఈ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం