తెలంగాణ ప్రకృతి ప్రేమికుడు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ను ‘సాలుమారద తిమ్మక్క నేషనల్ గ్రీన్ అవార్డు’ వరించింది. బెంగళూరులోని వసంత్ నగర్ డాక్టర్ బీఆర�
హైదరాబాద్ : తెలంగాణ గొప్పతనం తెలుసుకోవాలంటే గూగుల్ను అడగాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఎక్కడ ఉంది? ప్రపంచంలోన�
హైదరాబాద్ : విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా జులై 2వ తేదీన హైదరాబాద్కు రానున్నారు. ఈ నేపథ్యంలో సిన్హాకు స్వాగత ఏర్పాట్లు, ఆయనకు మద్ధతుగా నిర్వహించే సభపై టీఆర్ఎస్ పార్టీ వర్క�
పెద్దవాగు మినహా గోదావరిపై ఉన్న ప్రధాన ప్రాజెక్టులన్నింటినీ అప్పగించాలని తెలంగాణ, ఏపీ రాష్ర్టాల ఎదుట గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) ప్రతిపాదించింది.
హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 485 కరోనా కేసులు నమోదయ్యాయి. 236 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,00,476కు చేరింది. ఇందులో 7,91,944 మంది కోలుకున్నా�
హైదరాబాద్ : టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్(TET) ఫైనల్ కీ విడుదలైంది. టెట్ కన్వీనర్ రాధారెడ్డి బుధవారం కీని విడుదల చేశారు. ప్రస్తుతం జూలై 1న టెట్ ఫలితాలను విడుదల చేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. వాస్తవ�
హైదరాబాద్ : రాష్ట్రంలో జూలై 3వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో పలు జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని హె
పంజాబ్ : చండీగఢ్లో జరుగుతున్న జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో పాల్గొంటున్న వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు బుధవారం ప్రతిష్టాత్మక ‘చండీగఢ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అం
హైదరాబాద్ : తెలంగాణలోని ఆయా యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ విడుదలైంది. జులై 1 నుంచి 30వ తేదీ వరకు మొదటి విడుత దోస్త్ రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పి�
రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణం చేశారు. రాజ్భవన్లో మంగళవారం ఉదయం 10 గంటలకు ఆయనతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించారు. ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి కల్వక�
ఇంటర్ ఫలితాల్లో ఏజెన్సీ జిల్లా ములుగు మెరిసింది. 71శాతంతో రాష్ట్రస్థాయిలో ఐదో ర్యాంకు సాధించి సత్తాచాటింది. జిల్లాలోని 32 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, గురుకులాల విద్యార్థులు ఉత్తమ మార్కులతో విజయభేరి మోగ�
‘నీళ్లు, నిధులు, నియామకాలు’.. ఈ నినాదమే లక్ష్యంగా తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగింది. ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణలో ‘నిధులు’ సమకూర్చుకొని రాష్ట్రం ప్రగతిపథంలో ముందుకుసాగుతున్నది. ‘నియామకాల’ విషయంలో ఇప్పట�