ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలంగాణ ప్రజలకు బోనాల పండుగ’ శు భాకాంక్షలు తెలిపారు. గోలొం డ జగదాంబికా అమ్మవారికి గురువారం బోనం సమర్పణతో బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ప్రతి ఏటా ఆషాఢం, శ్రావణ మ
తెలంగాణ గొప్పతనం తెలుసుకోవాలంటే.. గూగుల్ను అడిగినా చెబుతుందని మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఎకడ ఉంది? ప్రపంచంలోనే అతిప
శాంతిభద్రతల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. మారుమూల ప్రాంతాల్లోనూ మౌలిక వసతులపై దృష్టి పెడుతున్నది. నగర, పట్టణ ప్రాంతాలతోపాటు రాష్ట్ర సరిహద్దుల్లోని గ్రామీణ ప్రాంతాల్లో సైతం అ
తెలంగాణ రాష్ట్రంలో అనేక పెండింగ్ సమస్యలను పరిష్కరించకుండా, రాష్ర్టానికి ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా ప్రధాని మోదీ ఏ మొఖం పెట్టుకొని వస్తున్నారని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ప�
అందుకే ప్రభుత్వాలను కూలుస్తున్నది తెలంగాణకొస్తున్న కేంద్ర మంత్రులు ఇక్కడి అభివృద్ధిని కళ్లారా చూడాలి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ రాజన్న సిరిసిల్ల, జూన్ 30 (నమస్తే తెలంగాణ): అధికార దాహంతో ప్రజా
రైతుబంధు పైసలు టైముకు అందుతున్నయ్. ఇన్నేండ్లల్ల రైతుల కోసం మంచి పథకాలు పెట్టిన సర్కారు ఒక్కటి సుత లేదు. రైతుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ వచ్చినప్పటి నుంచే మంచి పథకాలు అమలైతున్నయ్. కేసీఆర్ సర్కారు �
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలంగాణ మరోసారి టాప్ ర్యాంకింగ్లో నిలవడం గర్వకారణం. డీపీఐఐటీ.. దేశంలోని ఆరు రాష్ర్టాలతోపాటు తెలంగాణకు టాప్ అచీవర్ రేటింగ్ ఇచ్చింది. కాకపోతే మా రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూ
నియోజకవర్గ సమావేశాల్లో గొడవలు సంగారెడ్డి, జూన్ 30(నమస్తే తెలంగాణ)/ఖిలావరంగల్: ప్రధాని నరేంద్రమోదీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్న బీజేపీ కార్యకర్తల సమావేశా లు గొడవలక�
చెల్లించినవారికే ఫ్లాట్ల అలాట్మెంట్ డబ్బు చెల్లించేందుకు వారం గడువు ఆ తరువాతే లోన్ ఆప్షన్కు అర్హత హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): రాజీవ్ స్వగృహ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని పోచారం, బండ్లగూడలో న�
రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తెలంగాణకు ప్రధాని హోదాలో నరేంద్రమోదీ తొమ్మిదవ సారి రాబోతున్నారు. గత ఎనిమిది పర్యటనల్లో తెలంగాణకు ఆయన ఇచ్చింది, తెచ్చింది శూన్యం. నిధులు, కొత్త ప్రాజెక్టులు ఇవ్వకపోవడమే కాదు, కనీ
మారింది... అవును, రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ఎనిమిదేండ్లలో ‘పర్యాటకుల గమ్యస్థానం’గా తెలంగాణ మారింది. కోటలు.. పేటలు.. అందాల వరుసల అడవులు.. మల్లెల తీర్థాలు.. కృష్ణానదీ జలసవ్వడుల పసిడి మెరుపుల సిద్ధేశ్వరాలు.. వేము�
తెలంగాణలో పారిశ్రామిక, వ్యాపార వర్గాలకు అనుకూల విధానాలు కల్పించడమే కాదు.. వారు ప్రశాంతవాతావరణంలో శాంతియుతంగా వ్యాపారాలు చేసుకునేందుకు తాము ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపార�
రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ గురువారం బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గోల్కొండ జగదాంబికా అమ్మవారికి బోనం సమర్పణతో నేటి నుంచి తెలంగాణలో బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయన్నారు. ప్రతి ఏటా ఆషాఢం, శ్రావణ �