రైతుబంధు పైసలు టైముకు అందుతున్నయ్. ఇన్నేండ్లల్ల రైతుల కోసం మంచి పథకాలు పెట్టిన సర్కారు ఒక్కటి సుత లేదు. రైతుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ వచ్చినప్పటి నుంచే మంచి పథకాలు అమలైతున్నయ్. కేసీఆర్ సర్కారు �
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలంగాణ మరోసారి టాప్ ర్యాంకింగ్లో నిలవడం గర్వకారణం. డీపీఐఐటీ.. దేశంలోని ఆరు రాష్ర్టాలతోపాటు తెలంగాణకు టాప్ అచీవర్ రేటింగ్ ఇచ్చింది. కాకపోతే మా రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూ
నియోజకవర్గ సమావేశాల్లో గొడవలు సంగారెడ్డి, జూన్ 30(నమస్తే తెలంగాణ)/ఖిలావరంగల్: ప్రధాని నరేంద్రమోదీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్న బీజేపీ కార్యకర్తల సమావేశా లు గొడవలక�
చెల్లించినవారికే ఫ్లాట్ల అలాట్మెంట్ డబ్బు చెల్లించేందుకు వారం గడువు ఆ తరువాతే లోన్ ఆప్షన్కు అర్హత హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): రాజీవ్ స్వగృహ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని పోచారం, బండ్లగూడలో న�
రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తెలంగాణకు ప్రధాని హోదాలో నరేంద్రమోదీ తొమ్మిదవ సారి రాబోతున్నారు. గత ఎనిమిది పర్యటనల్లో తెలంగాణకు ఆయన ఇచ్చింది, తెచ్చింది శూన్యం. నిధులు, కొత్త ప్రాజెక్టులు ఇవ్వకపోవడమే కాదు, కనీ
మారింది... అవును, రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ఎనిమిదేండ్లలో ‘పర్యాటకుల గమ్యస్థానం’గా తెలంగాణ మారింది. కోటలు.. పేటలు.. అందాల వరుసల అడవులు.. మల్లెల తీర్థాలు.. కృష్ణానదీ జలసవ్వడుల పసిడి మెరుపుల సిద్ధేశ్వరాలు.. వేము�
తెలంగాణలో పారిశ్రామిక, వ్యాపార వర్గాలకు అనుకూల విధానాలు కల్పించడమే కాదు.. వారు ప్రశాంతవాతావరణంలో శాంతియుతంగా వ్యాపారాలు చేసుకునేందుకు తాము ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపార�
రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ గురువారం బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గోల్కొండ జగదాంబికా అమ్మవారికి బోనం సమర్పణతో నేటి నుంచి తెలంగాణలో బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయన్నారు. ప్రతి ఏటా ఆషాఢం, శ్రావణ �
హైదరాబాద్లోని జలవిహార్లో జులై 2న నిర్వహించే రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా సభ ఏర్పాట్లను మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్�
ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 30 : విద్యారంగంలో ఎన్నో మైలు రాళ్లను అధిగమించిన ఉస్మానియా యూనివర్సిటీ తాజాగా మరో గుర్తింపు పొందింది. 2022 సంవత్సరానికి గాను దేశంలో ‘బెస్ట్ ఎడ్యుకేషన్ బ్రాండ్’ అవార్డును ఓయూ
హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో మైనార్టీ గురుకులాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ సనత్ నగర్ బాయ్స్ 1 స్కూల్లో 100 శాతం ఫలితాలు సాధించారు.
హైదరాబాద్, జూన్ 30 : పర్యావరణానికి హాని కలిగించే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ (SUP) ఉత్పత్తులపై నిషేధాన్ని కఠినంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనున్నట�