హైదరాబాద్ : ఈ నెల 4న (రేపు) తన జన్మదినం సందర్భంగాం వేడుకలు వద్దు..మొక్కలు నాటడమే ముద్దు అని పార్టీ శ్రేణులు, అభిమానులు ఒక్కొక్కరు ఒక్కో మొక్క నాటాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలు
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఖ్యాతి విశ్వ వ్యాప్తం అయిందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలుగు వాళ్లమంతా ఒక చోట కలవడం ఆనందంగా ఉంది. ఎక్కడ ఉన్నా మనమంతా ఒక్కటే అ�
అమెరికన్ తెలుగు అసోసియేషన్ ( ATA ) 17వ మహాసభల్లో పాల్గొనేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేరుకున్నారు. వాషింగ్టన్ విమానాశ్రయంలో ఎమ్మెల్సీ కవితకు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షు�
హైదరాబాద్ : తెలంగాణ మోడల్ స్కూల్స్ సొసైటీలో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 194 మోడల్ స్కూల్లో నాలుగు కోర్సుల్లో ఫస్టియర్లో ప్రవేశాలకు శనివారం నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఈ నె�
హైదరాబాద్ : రాష్ట్రంలోని ఇంజినీరింగ్ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఇప్పటి వరకు 45,325 పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చిన ఆర్థిక శాఖ , తాజాగా మరో 1,663 ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చ
హైదరాబాద్ : దేశ ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పాలన చేయరాకపోతే దిగిపో మోదీ.. ప్రపంచ వ్యాప్తంగా దేశం పరువు రోజురోజుకు దిగజారుతోందని కేటీఆర్ మ�
ప్రతిష్ఠాత్మక ఆసియా అండర్-20 వాలీబాల్ టోర్నీకి రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థి లావణ్య ఎంపికైంది. సెమెయ్(కజకిస్థాన్) వేదికగా ఈనెల 4 నుంచి 11 వరకు జరిగే టోర్నీ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో చోటు �
సంక్షేమానికి సరికొత్త అర్థాన్ని ఇచ్చేలా, పేదల ముఖాల్లో చిరునవ్వే లక్ష్యంగా తెలంగాణలో అమలవుతున్న ఆసరా, కల్యాణలక్ష్మి, రైతుబంధుతోపాటు 450కి పైగా సంక్షేమ పథకాలను అధ్యయనం చేసి బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలు
తెలంగాణ పట్ల మొదట్నుంచీ ఎందుకు చిన్నచూపు చూస్తున్నారని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తున్నది. తమ దగ్గర పన్నులు తీసుకొని.. ఇతర రాష్ర్టాలకు ఎందుకు పంచుతున్నారని నిలదీస్తున్నది. తెలంగాణలో ఏర్పాటుచేస్తామని ప్రక�
మంత్రి సత్యవతి రాథోడ్ హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): మహిళల రక్షణ, భద్రత విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మ
పేపర్-1లో 32.68%, పేపర్ -2లో 49.64% మంది అర్హత పేపర్-1 టాపర్గా అంజని, పేపర్-2 టాపర్గా వెంకటరమణ హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఫలితాలను ఎస్సీఈఆర్టీ �
సులభతర వాణిజ్య విధానంలో అగ్రభాగాన నిలవడం పట్ల తెలంగాణకు భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అభినందనలు తెలిపింది. ఈ మేరకు సీఐఐ దక్షిణ భారత విభాగం అధ్యక్షురాలు సుచిత్రా ఎల్లా, సీఐఐ తెలంగాణ శాఖ అధ్యక్షుడు వాగిశ్ దీ
కాళేశ్వరం సర్క్యూట్కు 750 కోట్లు డిజైన్ల రూపకల్పనలో టీఎస్టీడీసీ హైదరాబాద్, జూలై 1(నమస్తే తెలంగాణ): రాష్ర్టాన్ని ఎకో టూరిజం హబ్గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస�
యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలు సేకరణ ముగిసిందని పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ధాన్యానికి సంబంధించిన డబ్బును రైతులకు సకాలంలో ప్రభుత్వం అందజేసిందని చెప్పారు. ఈ యాసంగి సీజన్లో రూ.9,916 కోట్ల వ�