హెచ్చరించిన వాతావరణ కేంద్రం రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వానలు హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీ
హైదరాబాద్ : మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలోని జూనియర్ కాలేజీల్లో ఇంటర్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమ
హైదరాబాద్ : రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాలను ఇంటర్మీడియట్ స్థాయికి ఉన్నతీకరించడం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సర్కిళ్లను ఉపాధి అందించే శిక్షణా కేంద్రాలుగా మార్చి నాణ్యమైన విద్యను అందించ
కరీంనగర్ : ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న పచ్చని తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం విషం చిమ్ముతున్నదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. జిల్లా కేంద్రంలో మంగళవారం పలు అభివృద్ధ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి అభివృద్ధి, సంక్షేమ పథకాన్ని వినియోగించుకుంటూ ఆదర్శ గ్రామంగా నిలిచింది ముఖ్రా కే(ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం). రాష్ట్ర ప్రభుత్వం ప్ర�
హైదరాబాద్ : గిరిజనుల రిజర్వేషన్ల పెంపు కోసం తెలంగాణ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపినప్పటికీ ఉలుకు పలుకు లేదని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. గత ఐదేండ్ల ను�
హైదరాబాద్ : ఆరుదశాబ్దాలుగా రగులుతున్న తెలంగాణ ప్రజల మనోవాంఛను నిజం చేసిన ఒక అసామాన్య వ్యక్తి.. ఉద్యమశక్తి.. దార్శనికుడు.. వ్యూహకర్త.. విభిన్నరాజకీయవేత్త. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్ల
నేడు దేశంలోనే 24 గంటలు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ ఎదిగింది. ప్రగతిశీల రాష్ట్రంగా చెప్పుకొనే గుజరాత్లో సైతం ఈ ఏడాది వేసవిలో పవర్ హాలిడే ప్రకటించారు. రాష్ట్రంలో గత ఎని�
బాయిల కాడ ఎప్పుడు మీటర్లు పెడదామా అన్నది బీజేపీ విధానమని.. రైతులకు ఎప్పుడూ ఉచితంగా నీళ్లివ్వాలనేది టీఆర్ఎస్ విధానమని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి టీ హరీశ్రావు చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీ�
నేటి నుంచి ఐదెకరాల పైబడిన రైతులకు నిధులు అర్హులైన రైతులందరికీ రైతుబంధు సమీక్షలో ఆర్థిక మంత్రి హరీశ్రావు హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇప్పటివరకు 4 ఎకరాల వరకు ఉన్న 51.99 లక్షల మంది రైతులకు రై�
జాతీయ స్థాయిలో తెలంగాణకు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్టేట్ స్టార్టప్ ర్యాంకింగ్-2021లో తెలంగాణ టాప్ పెర్ఫార్మర్ రాష్ట్రంగా అవతరించింది. డిపార్డుమెంట్ ఫర్ ప్రమోషన�
నైరుతి రుతుపవనాలు తెలంగాణపై చురుకుగా కదులుతున్నాయి. ఫలితంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సోమవారం వర్షాలు కురిశాయి. 28 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వానలు పడ్డాయి. దక్షిణ జార్ఖండ్, గాంగ్టక్, పశ్చిమ బెంగా�
రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఖమ్మం, జూలై 4: సీఎం కేసీఆర్ది టర్బో ఇంజిన్ పాలన అని.. తెలంగాణకు డబుల్ ఇంజిన్ అవసరం లేదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని ట్యాంక్బండ్
క్వార్ట్ తవ్వకాల వల్ల క్షయ వ్యాధి సోకి మరణించిన 187 మంది కార్మికుల కుటుంబాలను చట్ట ప్రకారం ఆదుకొన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. మృతుల కుటుంబాలకు రూ.లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు పరిహారం చెల్ల