వాషింగ్టన్ డీసీలో రికార్డు స్థాయిలో 15 వేల మంది ప్రతినిధులు హాజరు ప్రజా ప్రతినిధులు, సెలబ్రిటీలతో కళకళలాడిన అమెరికా రాజధాని మాతృదేశ సేవలో ముందుంటాం : భువనేశ్ భుజాల, ఆటా ప్రెసిడెంట్ అమెరికాలోని వాషింగ్ట�
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 30జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. కాగా నాగర్కర్నూల్, పెద్దపల్లి, నిర్మల్, నల్లగొండ, మంచిర్యాల, మహబ
కేపీహెచ్బీ కాలనీ, జూలై 6 : భవిష్యత్లో ఇబ్బందులు తలెత్తకుండా పక్కా ప్రణాళికతో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బుధవారం కేపీహెచ్బీ కాలనీ డివిజన్లోని సర్�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు తీవ్ర ఆసక్తి చూపుతున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రానికి మరో భారీ పెట్�
Heavy rains | రాష్ట్రంలో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. బుధ, గురువారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు వెయ్యి గురుకుల పాఠశాలలను జూనియర్ �
గొల్లకురుమల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ అన్నారు. మంగళవారం మండలంలోని బస్వాపురం
మత్స్యకారుల అభివృద్ధి, సంఘాల బలోపేతం, మత్స్య సంపద పెంపునకు కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఏటా ఉచితంగా చేప పిల్లలను వంద శాతం రాయితీతో అందిస్తున్నది. ఈ సారి కూడా సమగ్ర మత్స్య అభివృద్ధి పథకం కింద సూర్యాప�
అక్కడ రేకుల షెడ్లు.. ఇక్కడ పక్కా భవనాలు అక్కడ కిచిడీ, చారు..ఇక్కడ పప్పు, కూర, గుడ్డు టీఎస్ఆర్టీసీ ఉచిత బస్పాస్ బడిపిల్లలకు వరం పెన్గంగ నదికి ఇరువైపులా విభిన్న దృశ్యాలు ఆదివాసీ గిరిజన గ్రామాల్లోనూ ఆంగ్�
స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించడంలో, అధునాతన ఎకోసిస్టమ్ను నిర్మించడంలోనూ తెలంగాణ ముందంజలో ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం సైన్స్, పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి రిసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్క
దేశవ్యాప్తంగా తెలంగాణ తరహా రైతు కేంద్రీకృత సంక్షేమ పథకాలను అమలు చేయాలని పలు రాష్ర్టాల రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. సోమవారం తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో తమిళనాడు వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, �
ఇంకా అక్కడక్కడా మిగిలివున్న భూ సమస్యల పరిషారానికి రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 15 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు