హైదరాబాద్ : పెట్టుబడిదారులే రాష్ట్రానికి అతిపెద్ద బ్రాండ్ అంబాసిడర్లని సీఎం కేసీఆర్ అంటుంటారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణలో పరిశ్రమల కోసం అనువైన పాలసీ
వరంగల్ : కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని ప్రపంచానికి చాటేందుకు ప్రభుత్వం వారం రోజులపాటు కాకతీయ వైభవ సప్తాహాన్ని నిర్వహిస్తున్నది. ఏడురోజులపాటు జరిగే ఈ ఉత్సవాలను కాకతీయుల 22వ తరం వారసుడు కమల్చంద్ర భంజ్దే�
‘నమస్తే మేడం, నా పేరు లక్ష్మి. మీ కౌన్సెలింగ్ తర్వాత మా ఆయన మారిపోయాడు. నాతో మంచిగానే ఉంటున్నాడు. జీతం డబ్బులు కూడా నాకే ఇస్తున్నాడు. అత్తామామలూ ప్రేమగా చూస్తున్నారు. థ్యాంక్ యూ’.. ఓ ఆడబిడ్డ మహిళా కమిషన్�
ఎయిర్క్రాఫ్ట్, రాకెట్ ఇంజిన్ల డిజైన్, తయారీలో దిట్ట. ఏరోస్పేస్తోపాటు డిఫెన్స్ రంగ పరికరాలు, విడిభాగాల ఉత్పత్తిలో దిగ్గజం. ఫ్రాన్స్కు చెందిన బహుళజాతి సంస్థ శాఫ్రాన్ గురించి చెప్పాలంటే ఇలా పెద్ద �
‘నాయకులు కావలెను’ అని కాంగ్రెస్, బీజేపీల రాష్ట్ర కమిటీలు మెడలో బోర్డులు తగిలించుకొని తిరుగుతున్నాయి. ఎన్నికలకు ఏడాది ముందునుంచే సమయాత్తం అయితే తప్ప వచ్చే ఎన్నికల్లో గౌరవప్రదమైన సీట్లు సాధించలేమన్న అ�
తక్కువ పెట్టుబడితో రైతులకు ఎక్కువ దిగుబడి వచ్చేలా అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగును ప్రోత్సహిస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. అమెరికాలో ఎన్నో ఏండ్ల నుంచి ఈ విధానాన్ని అ
‘మన ఊరుమన బడి’ పథకం కింద అవసరమై న ఫర్నిచర్ కొనుగోళ్ల టెండర్ ప్రక్రియ కొనసాగింపునకు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు అనుమతిచ్చిం ది. ప్రభుత్వ, స్థానిక బడులకు టేబుళ్లు, గ్రీన్బోర్డులు మొదలైనవి కొనుగోలు �
రాష్ట్రంలో బుధవారం 563 కరోనా కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 25,801 మందికి పరీక్షలు నిర్వహించగా, 563 మందికి పాజిటీవ్గా తేలినట్టు పేర్కొన్నది. ప్రస్తుతం 4,882 మంది రోగులు ఐసోలేషన్ల
రాష్ట్రంలోని ఖాళీ ప్రాంతాలన్నీ హరితమయం అయ్యేలా ఎనిమిదో విడత హరితహారంలో మొక్కలు నాటాలని సంబంధిత శాఖలకు అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి సూచించారు.
ఆకట్టుకునే బొమ్మలతో కూడిన అందమైన పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం విద్యార్థులకు అందజేస్తున్నది. ఈ నెల నుంచే రెగ్యులర్ పాఠాలు బోధించాల్సి ఉండటంతో క్రమంగా విద్యార్థులకు చేర్చుతున్నది
మూడు రోజుల పాటు ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ఆటా వేడుకలు అట్టహాసంగా ముగిశాయి. కరోనా తరువాత జరిగిన ఈ సమావేశాల్లో తెలుగు వాళ్లు పోటెత్తారు. ఈ కార్యక్రమంలో అమెరికాలో 12 నగరాల నుంచి 15,000 మందికి పైగా హాజరయ్యారు. ఈ సభల�
‘మన ఊరు-మనబడి’ పథకం కింద రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం రూ.7,500 కోట్లు కేటాయించిందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు
ప్రతి యూనిట్ విద్యుత్ను లెక్కలోకి తీసుకురావాలి.. తద్వారా డిస్కంలు నష్టాల బారిన పడకుండా చూడడంతో పాటు మరింత నాణ్యతతో కరెంటు సరఫరా చేసే అవకాశం ఉంటుంది. ఇదీ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఉన్నతాధిక
వాషింగ్టన్ డీసీలో రికార్డు స్థాయిలో 15 వేల మంది ప్రతినిధులు హాజరు ప్రజా ప్రతినిధులు, సెలబ్రిటీలతో కళకళలాడిన అమెరికా రాజధాని మాతృదేశ సేవలో ముందుంటాం : భువనేశ్ భుజాల, ఆటా ప్రెసిడెంట్ అమెరికాలోని వాషింగ్ట�