Rain Photos | రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవగా.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. నిర్మల్ జిల్లా ముధోల్లో 20 సె�
నిజామాబాద్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు నిజామాబాద్, కామారెడ్డి ఉభయ జిల్లాల అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ�
హైదరాబాద్ : బక్రీద్ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ముస్లిం సోదరి, సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా జరుపుకునే పవిత్ర పండుగ బక్రీద్ (ఈద్ ఉల్ అజ్ హా) అన్నారు. భక్తిని, త్�
Heavy Rains | తెలంగాణవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవగా.. వాగులు, వంకలు పొంగుతున్నాయి. ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది. అయితే, రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భార
హైదరాబాద్ : బక్రీద్ సందర్భంగా ముస్లింలకు సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ సుపరిపాలనలో మైనారిటీలు, అన్ని వర్గాలు ఎలాంటి అభద్రతకు లోనుకాకుండా సుఖ సంతోషాలతో ప్రశాం
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత శాఖల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంతో పాటు తక్షణ చర్యలు చేపట్టాలని సీఎస్ సోమేశ్కుమార్ను సీఎం కేసీఆ�
రాజకీయ కారణాలతో తెలంగాణ ప్రజలను వేధిస్తున్న బీజేపీ రానున్న ఎన్నికల్లో గెలుపు తమదేనని చెప్పుకోవడం సిగ్గుచేటని తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ ఆగ్రహం వ్యక్తం చేశ
దేశంలో ఎక్కడా లేనివిధంగా పట్టణాల్లో ఇండ్ల నిర్మాణాలకు త్వరగా అనుమతులు ఇచ్చేందుకు తీసుకొచ్చిన తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం (టీఎస్బీపాస్)కు రాష్ట
యాంత్రీకరణ, పెద్ద కమతాలు అమెరికా విజయ రహస్యం పంట వైవిధ్యంతోనే అధిక దిగుబడులు సాధిస్తున్న రైతులు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వెల్లడి టెక్సాస్లో పత్తి పరిశోధన కేంద్రాన్ని సంద�
గువ ప్రాంతాలతోపాటు తెలంగాణలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో శుక్రవారం రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు వరద పెరిగింది. నిజామాబాద్ జిల్లాలోని ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు 27 వేల క్యూసెక్కుల వరద వచ్చి చే
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం 9 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. శనివారం కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి
రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలించింది. నెల రోజుల నిరీక్షణకు తెరపడింది. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడితో దిగొచ్చిన కేంద్రం.. రాష్ట్రం నుంచి సీఎమ్మార్ (బియ్యం) సేకరణకు అంగీకరించింది. ఇందుకు సంబంధించి సోమవారం కేంద్ర ఆ�
ష్ట్ర ప్రభుత్వం సర్కారీ దవాఖానల రూపురేఖలనే మార్చేస్తున్నది. ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వం.. మరో సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. తొలిసారిగా రాష్ట్రంలోని 20 ప్రధాన దవాఖానల్లో ముర�