హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. భారీ వర్షాలు, వరదల పరిస్థితులపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి న�
కేసీఆర్ ప్రెస్మీట్పై కేటీఆర్ ట్వీట్ హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ రెండున్నర గంటల ప్రెస్మీట్లో చెప్పిన అంశాలు రాజనీతి శాస్త్ర విద్యార్థులకు అద్భుత పాఠంలా ఉన్నాయని మంత్
విద్యాసంస్థలకు 3 రోజులు సెలవులు ప్రాణనష్టం లేకుండా జాగ్రత్తలు ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం ఆదేశం హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నందున అన్ని శాఖల అధికారులు అప�
మంత్రి శ్రీదేవి ప్రమాణ స్వీకార సభలో పలువురు వక్తల విజ్ఞప్తి భాష అభివృద్ధికోసం రాష్ర్టాల్లో పర్యటిస్తా సీఎం కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయను సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తా తెలంగాణ రాష్ట్ర అధికార భ�
CM KCR Pressmeet | తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలన్న బీజేపీ నేతల వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. ప్రగతిభవన్లో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ తీరుపై మండిపడ్డారు. తెలంగాణ వ�
హైదరాబాద్: రాష్ట్రంలో గత మూడు రోజులుగా కురుస్తున్న విస్తారమైన వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా రాష్ట్�
CM KCR Press Meet | బీజేపీ ఎవరిని ఉద్దరించిందంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రగతి భవన్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఒక రైతుబీమా ఇచ్చే తెలివి ఉన్నదా మీ గవర్నమెంట�
భారీ వర్షాలపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, ప్రజలందరూ స్వీయనియంత్రణ పాటించాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ విషయంపై ఇప్పటికే ఉన్నతాధికారులతో సమీక్షించినట్లు చెప్పారు. ఆదివారం సాయంత�
హైదరాబాద్ : రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వానలు మరో రెండు రోజులపాటు కొనసాగనున్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రాణనష్టం జరుగకుండా చూడాలని సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించా�
Heavy Rains | రాష్ట్రంలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి పలు జిల్లాల్లో భారీ వర్షాపాతం నమోదైంది. మంచిర్యాల, భూపల్లిపల్�
హైదరాబాద్ : గత మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు రెడ్ అలెజ్ట్, మరికొన్ని జిల్లాలకు �
హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాలతో పాటు పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి
కాళేశ్వరం ప్రాజెక్టులో భా గంగా నిర్మించిన లక్ష్మీ బరాజ్కు వరద భారీ గా చేరుతున్నది. బరాజ్ పూర్తి నిల్వ నీటి సా మర్థ్యం 16.17 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 6.32 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. శనివారం ఇన్ఫ్లో 2,26,300 క్యూసెక
భారీ వానలు, వరదల నేపథ్యంలో అనవసరంగా రిసు తీసుకోవద్దని, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లొద్దని, స్వీయ జాగ్రత్తలు పాటించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విజ్ఞప్తి చేశారు.