హైదరాబాద్ : వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు ప్రజలకు సూచించారు. కార్యాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. గతవారం రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నా�
హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతున్నది. ప్రస్తుతం జలాశయానికి 81,730 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. ఇప్పటికే 20గేట్ల ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్�
నలుగురు రాష్ట్ర విద్యార్థులకు 100 పర్సంటైల్ పురుషుల విభాగంలో టాపర్గా అనికేత్ చటోపాధ్యాయ్ గురుకులాల్లో 86 మంది విద్యార్థులకు 90 పర్సంటైల్ మెయిన్-1 ఫలితాలను వెల్లడించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సాఫ్
మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గోదావరిలో వరద ప్రవాహం కొనసాగుతున్నది. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగవకు 90 వేల క్యూసెక్కు�
నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో మంగళవారం అతిభారీ నుంచి అ త్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ రెడ్అలర్ట్ జారీచేసింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల రెండవ తేదీన వేసిన సూటి ప్రశ్నలకు ప్రధానమంత్రి మోదీ నుంచి కనీసం ఒక్క సమాధానమైనా రాకపోవటంపై వారం రోజులు గడిచిన తర్వాత కూడా ప్రజలలో చర్చ జరుగుతున్నది. జవాబులు లేకపోవటానికి కారణం
సాగర్ ఆయకట్టు పరిధిలోనూ నారుమళ్లకు నీటిని విడుదల చేసుకునేందుకు ఇబ్బందులు లేకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఏ మాత్రం వరద మొదలైనా గతంలో మాదిరిగానే విద్యుత్తు ఉత్పత్తి ద్వారా
హైదరాబాద్ నగరంలో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. దీంతో నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్సాగర్ జలాశయంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. రెండు మూడు రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షా
పుల్కల్ : తగ్గని వాన ఆగని వరద అన్నట్లుగా గత మూడు రోజులుగా అల్పపీడన ద్రోణి ప్రభావంతో సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టులోకి భారీ వర్షాల కారణంగా ఎప్పటికప్పుడు వరద తీవ్రత పెరుగుతూనే ఉంది. ఇలా చేరుతున్న న�
హైదరాబాద్ : గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా తన పుట్టిన రోజును పురస్కరించుకొని.. రైతు బంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి నాంపల్లిలోని రైతుబంధు సమితి కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. �