వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన రికార్డు స్థాయి ధాన్యంలో దాదాపు 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం స్టోరేజీ స్పేస్ లేకపోవడంతో ఆరు బయట తడిసి ముద్దవుతున్నదని పౌరసరఫరాల�
డిమాండ్ ఉన్న పంటలనే పండించాలి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి, జూలై 14: రాష్ట్ర వ్యాప్తంగా 1.38 కోట్ల ఎకరాలకు రైతుబంధు పంపిణీ చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపార�
శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మిర్యాలగూడ, జూలై 14 : అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలిచిందని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం ఏపీలోని చీరాలల
ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. దానిని వెలికితీసి సమాజానికి చాటి చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. తమకంటూ ప్రత్యేక గుర్తింపు కల్పించుకునేందుకు ఇంటింటా ఇన్నోవేటర్ కార్య
రైతు వేదికలపై కేంద్ర ప్రభుత్వం కక్ష.. కల్లాలు, పూడికతీత పనులు తప్పేనట! ‘ఉపాధి’లో పనులు చేపట్టడం నిషేధమట.. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అభ్యంతరం ఉపాధి హామీలో చేపట్టిన నీటి సంరక్షణ పనుల్లో జాతీయస్థాయిలో రెం�
ఒడిశా తీర పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం గురువారం ఉదయం 5.30 గంటలకు బలహీన పడి అల్పపీడనంగా మారింది. దీంతో తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం తప్పిం ది. వర్షాలు పూర్తిగా తగ్గి కొద్ది రోజుల
తెలంగాణలో జరుగుతున్న ఐటీ రంగం అభివృద్ధిని విదేశీ ప్రభుత్వాలు, అంతర్జాతీయ, జాతీయ ప్రముఖులు, కేంద్రప్రభుత్వం, పలు రాష్ర్టాల సీఎంలు కీర్తించారు. రాష్ర్టావతరణ తర్వాత ఎనిమిదేండ్లలోనే తెలంగాణ అన్ని రంగాల్లో
ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు గొర్రెల కాపరులకు పరిహారం చెక్కులు అందజేత సిద్దిపేట, జూలై 14: త్వరలోనే రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్�
ములుగు : గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు, ఏటూరునాగారం మండలం రామన్నగూడెం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవాహం ప్రవహిస్తున్నది. తుపాకులగూడెం సమ్మక్క బరాజ్ వద్ద 59 గేట్లన�
హైదరాబాద్ : మంకీపాక్స్ ( Monkey pox ) పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం సూచించింది. ఈ వ్యాధి లక్షణాలు, గుర్తింపు, చికిత్సపై గత నెలలో మార్గదర�
హైదరాబాద్ : నీరా కేఫ్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో నీరా కేఫ్ నిర్మాణ పనులు పూర్తి చేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్లోని తన క్యాంప్ కార్యాలయంలో సీఎం కేసీఆ�
హైదరాబాద్ : రాబోయే ఐదుగంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఎనిమిది జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజా�
హైదరాబాద్ : రాష్ట్రంలో వరదలు, పునరావాస చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ గురువారం సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ అధికారులతో ఆయన సమీక్ష జరిపారు. రాష్ట్రం�
IAS Anwesha Reddy | ఒడిశా.. కలహండి జిల్లా. ఆకలిచావుల రేవు.. పేదరికానికి సాక్షి సంతకం. ప్రస్తుతం పరిస్థితులు మెరుగ్గానేఉన్నాయి. కలహండి ( Kalahandi ) తనకంటూ ఓ అభివృద్ధి నమూనాను సిద్ధం చేసుకుంటున్నది. కానీ, సమర్థ నాయకత్వం లేకపోతే
రాష్ట్రవ్యాప్తంగా 1,800 స్తంభాల పునరుద్ధరణ విద్యుత్తు అధికారులతో మంత్రి జగదీశ్రెడ్డి హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా రాష్ట్రంలో కరెంటు సరఫరాకు అంతరాయం ఉండబోదని వ�