హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం పరిశీలించారు. సుమారు మూడు గంటల పాటు సెక్రటేరియట్ నిర్మాణ ప్రాంగణమంతా కలియదిరుగుతూ ప్రతి పని�
హైదరాబాద్ : దేశంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశామన్న కేంద్రం ప్రకటనపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కేంద్రం చెప్పింది నిజమైతే ఆ వివరాలను ప్రజల ముందు పెట్టాలన�
హైదరాబాద్ : ఈ నెల 18 నుంచి టీఎస్ ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు యధాతథంగా జరుగుతాయని ఎంసెట్ కన్వీనర్ స్పష్టం చేశారు. 18, 19, 20 తేదీల్లో రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉదయం స�
హైదరాబాద్ : ప్రకృతి విపత్తుపై విపక్షాల రాజకీయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తప్పుబట్టారు. వరదలపై విపక్షాలు బురద రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప�
మేడ్చల్ మల్కాజ్గిరి : రాష్ట్ర వ్యాప్తంగా విద్యా ప్రమాణాలను పెంచుతున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. దుండిగల్ పరిధిలోని బహదూర్పల్లిలో ప్రభుత్వ జూనియర్ కాలేజీన�
చేపట్టనున్న సింజెంటా పురుగు మందుల వాడకంపై రైతులకు అవగాహనే లక్ష్యం పుణె, జూలై 15: వ్యవసాయ రంగానికి మరింత సాంకేతికతను జోడిస్తున్నారు. స్విట్జర్లాండ్కు చెందిన అగ్రోకెమికల్ దిగ్గజం సింజెంటా.. దేశవ్యాప్త ‘�
అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వర్షాల తీవత్ర తగ్గింది. గత 24 గంటల్లో 8 జిల్లాల్లో భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. ప్రస్తుతం ఒ�
రాజకీయాల్లో యువతకు సీఎం కేసీఆర్ అద్భుత అవకాశాలు కల్పిస్తున్నారని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు ఉపేంద్ర కొనియాడారు. ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన మేడే రాజీవ్సాగర్కు శుక్రవారం ఆయన శుభాకాం
కాంగ్రెస్, బీజేపీలలాగా తాము ప్రభుత్వాలను కూల్చలేదని ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఇతర పార్టీల నేతలు స్వయంగా వస్తేనే టీఆర్ఎస్లో చేర్చుకొన్నామని చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్�
బీజేపీ ప్రభుత్వం నరేగా నిధులతో రైతు వేదికలు కట్టవద్దని, కల్లాలు కట్టవద్దని అంటున్నదని, నరేగా అంటే ఇక్కడి మట్టి తీసి అక్కడ, అక్కడ మట్టి తీసి ఇక్కడ పోసుడా? అని మంత్రి కేటీఆర్ నిలదీశారు. ‘యూపీఏ నుంచి ఇప్పటి �
మూడో ప్రపంచ వాటర్ఫాల్ రాప్లింప్ పోటీలకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనున్నది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని గుండివాగు గ్రామ సమీపంలోని 330 అడుగుల ఎత్తున్న గాయత్రి జలపాతంలో ఈ పోటీలను నిర్వహించనున్నారు. గతం
రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానలకు అవార్డుల పంట పండింది. 2021-22 సంవత్సరానికి ఏకంగా 441 దవాఖానలను కాయకల్ప అవార్డులు వరించాయి. ప్రభుత్వ దవాఖానల్లో పరిశుభ్రతను, రోగవ్యాప్తి నివారణ చర్యలను పెంపొందించేందుకు కేంద్ర
1986లో వచ్చిన వరద కంటే ఎక్కువస్థాయిలో, గోదావరి, ప్రాణహిత నదులు ఒకేసారి పొంగడంతో వచ్చిన బ్యాక్వాటర్ కారణంగానే కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన కన్నెపల్లి, అన్నారం పంప్హౌస్లు మునిగిపోయాయని తెలంగాణ వ
ఎటుచూసినా పచ్చని బైళ్లు.. చుట్టూ ఆహ్లాదకర వాతావరణం.. జనారణ్యానికి దూరంగా ఓ మారుమూల ప్రాంతంలో ఉన్న జలపాతం పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటున్నది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండాకోనల మధ్య గలగల పారుతున