సరిహద్దులో నేరాలు నివారించేందుకు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణకు చెందిన పోలీసులు వన్ ఇండియా,వన్ పోలీసు అనే విధంగా పని చేయాలని బీదర్ జిల్లా ఎస్పీ కిశోర్ బాబు తెలిపారు.శుక్రవారం కర్ణాటకలోని బీదర్ జిల�
తరగతి గదిలో ఉపాధ్యాయులు పాఠం చెప్పే సందర్భంలో విద్యార్థులకు అనేక సందేహాలు వస్తుంటాయి. కొంత మంది విద్యార్థులు వెంటనే ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లి అక్కడే నివృత్తి చేసుకుంటారు.
రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వ కక్షపూరిత వైఖరిపై సమరానికి ఉమ్మడి జిల్లా రైతులు సిద్ధ్దమయ్యారు. సమైఖ్య రాష్ట్రంలో కల తప్పిన వ్యవసాయాన్ని స్వరాష్ట్రంలో లాభసాటిగా మారుతున్న తరుణంలో మోదీ సర్కార్ ఆంక్షల మీద �
మత సామరస్యానికి ప్రతీకగా రాష్ట్రం నిలుస్తున్నదని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. క్రిస్మస్ వేడుకను పురస్కరించుకుని స్థానిక ఎస్కేఎస్ ఫంక్షన్ హాల్లో గురువారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థా�
‘అబ్ కీ బార్ కిసాన్ సరార్' అంటూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఇచ్చిన నినాదం పలు రాష్ర్టాల్లో సంచలనం సృష్టిస్తున్నది. దేశంలో గుణాత్మక మార్పు రావాలంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు అనేక మం�
హైదరాబాద్ అభివృద్ధిని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కండ్లు ఉండి కూడా చూడలేని స్థితిలో ఉన్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కే తారకరామారావు విమర్శించారు.